March 28, 2024, 21:18 IST
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నామినేషన్ వేశారు. కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే. ప్రస్తుత లోక్సభ...
March 28, 2024, 19:53 IST
న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం మూడు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. కర్ణాటక(...
March 28, 2024, 09:23 IST
బెంగళూరు: లోక్సభ ఎన్నికల్లో బీవీ నాయక్ అనే నేతకు బీజేపీ టికెట్ నిరారించింది. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా మనస్తాపం చెందారు. ఆయన...
March 28, 2024, 08:46 IST
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. ముఖ్యంగా కోలార్ సీటు విషయంలో పార్టీలో తర్జనభర్జనలు...
March 27, 2024, 20:14 IST
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ బస్ కండక్టర్.. ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఏకంగా మహిళపై చేయిచేసుకున్నాడు. ఆమెపై పిడిగుద్దుల...
March 26, 2024, 16:18 IST
క్రికెట్ బెట్టింగ్ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్త ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనానికి భార్య బలైంది. భర్త చేసిన అప్పు తీర్చలేక, రుణదాతల ఒత్తిడి...
March 26, 2024, 07:31 IST
బెంగళూరు: లోకసభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ-జేడీఎస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. సీట్ల పంపకం కూడా అయిపోయంది. అయితే తాజాగా ఇరు పార్టీల నేతల...
March 25, 2024, 19:36 IST
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కర్ణాటక రాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో...
March 25, 2024, 13:04 IST
బీజేపీలోకి గాలి జనార్ధన్ రెడ్డి..
March 25, 2024, 12:22 IST
సాక్షి, బెంగళూరు: లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన పార్టీని బీజేపీ...
March 23, 2024, 21:22 IST
కాంగ్రెస్ హైకమాండ్ శనివారం 'కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ' (KPCC)కి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. లోక్సభ ఎన్నికలకు ముందు ముగ్గురు...
March 23, 2024, 10:13 IST
సాక్షి, బెంగళూరు : ‘వన్స్ ఎగైన్ మోదీ’ అని బీజేపీ కార్యకర్తలే కాదు, దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీ వై విజయేంద్ర...
March 22, 2024, 19:29 IST
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తరపున నటుడు 'శివరాజ్కుమార్' ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన సినిమాలు, ప్రకటనలు, బిల్...
March 22, 2024, 09:59 IST
సాక్షి,బెంగళూరు : ఈసారి లోక్సభ ఎన్నికల్లో తన కొడుకే స్వతంత్ర్య అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధిస్తారని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్...
March 20, 2024, 09:35 IST
తనతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మేనమామ తన అక్క కుమార్తెను హత్య చేసిన దారుణ ఘటన హావేరి జిల్లా హనగల్ తాలూకా బైచవళ్లిలో...
March 20, 2024, 09:16 IST
2024 లోక్సభ ఎన్నికలకు కర్ణాటక నుంచి పోటీచేసే 20 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. అదిమొదలు బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తితో...
March 19, 2024, 11:32 IST
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస...
March 19, 2024, 05:48 IST
శివమొగ్గ/కోయంబత్తూర్: ‘శక్తి’ని అంతంచేయడమే తమ లక్ష్యమన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాస్త్రంగా...
March 17, 2024, 20:54 IST
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గతంలో పేపర్ మ్యాప్లను ఉపయోగించడమో లేదా స్థానికులను అడగడం ద్వారానో సరైన దారులను గుర్తించేవారు. అయితే సాంకేతికత పెరిగి...
March 16, 2024, 17:53 IST
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన మెగా ర్యాలీలో పాల్గొనడానికి కలబురగి...
March 15, 2024, 18:30 IST
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం కర్ణాటక జట్టుకు ఆడుతున్నాడు. సబ్స్టిట్యూట్ ప్లేయర్గా బరిలోకి దిగి అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలతో...
March 15, 2024, 13:01 IST
బీజేపీకి బిగ్ షాక్ బాలికపై యడియూరప్ప లైంగిక దాడి ?
March 14, 2024, 19:10 IST
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత కొన్ని రోజులుగా నీటి సంక్షోభం ఏర్పడింది. కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. ఈ...
March 11, 2024, 20:50 IST
కృష్ణరాజ సాగర్ (కేఆర్ఎస్) డ్యాం నుంచి తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేస్తున్నారనే విషయం మీద ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో.. కావేరీ...
March 11, 2024, 15:46 IST
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అనేక ఆనారోగ్య సమస్యల కారణంగా కాటన్ క్యాండీలు, గోబీ మంచూరియన్లో వాడే ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై నిషేధం...
March 11, 2024, 15:20 IST
బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో.. గత మూడు-నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును ఎప్పుడూ చూడలేదని ఉప ముఖ్యమంత్రి డీకే...
March 10, 2024, 21:22 IST
బెంగళూరు: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలల్లో బీజేపీ మూడింట రెండు వంతుల...
March 09, 2024, 16:45 IST
పేలుడు జరిగిన రెండ్రోజులకు.. అంటే మార్చి 3వ తేదీన రామేశ్వరం బ్లాస్ట్ కేసులోకి..
March 09, 2024, 05:11 IST
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి...
March 07, 2024, 20:00 IST
బెంగళూరు: లోక్సభ ఎన్నికల వేళ దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.. ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. వరుసగా మూడో సారి అధికారాన్ని...
March 06, 2024, 14:08 IST
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును నీటి సంక్షోభం వేధిస్తోంది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కొరత నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని...
March 05, 2024, 16:13 IST
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రముఖులను టార్గెట్ చేసుకొని కొంతమంది బెదిరింపులకు...
March 05, 2024, 06:23 IST
మంగళూరు: ప్రేమను తిరస్కరించిందన్న ఆవేశంతో ఒక యువకుడు ఒక అమ్మాయిపై కక్ష పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యాసిడ్ దాడి సమయంలో ఆ బాధిత అమ్మాయి...
March 04, 2024, 19:35 IST
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మార్చి 2న బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా,...
March 04, 2024, 12:50 IST
కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కడబా ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. బాధితురాలు స్థానిక...
March 02, 2024, 16:47 IST
పక్కాగా నెత్తిన టోపీ, ముఖానికి మాస్క్, భుజాన బ్యాగ్తో కేఫ్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చినట్లే ఇచ్చి బాంబ్ పెట్టి..
March 02, 2024, 08:44 IST
రామేశ్వరం కేఫ్లో జరిగింది బాంబు పేలుళ్లే
February 29, 2024, 20:01 IST
భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్ను భారత్లోకి అడుగుపెట్టకుండా అడుకున్న ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె కర్ణాటక...
February 29, 2024, 11:22 IST
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు ఆలయంలో పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరా ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట...
February 29, 2024, 06:28 IST
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలుపొందిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్కు అనుకూలంగా...
February 27, 2024, 19:10 IST
బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్...
February 26, 2024, 18:32 IST
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెమీస్ బెర్త్లు ఖరారు కాగా.. మరో రెండు బెర్త్ల భవితవ్యం రేపటి లోగా...