February 16, 2019, 02:51 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు....
February 12, 2019, 00:28 IST
బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, మసి తెగులు.. ఇవి మామిడి తోటల్లో కనిపించే ప్రధాన తెగుళ్లు. వీటి నివారణకు సేంద్రియ పద్ధతుల్లో రైతులు అనుసరించదగిన నివారణ...
February 12, 2019, 00:07 IST
రైతులకు తోడ్పడటానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపనతో నవీన్ కుమార్ అనే యువకుడు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన ప్రస్థానం రైతులకు చేదోడుగా...
February 06, 2019, 00:32 IST
‘పాతర’ అనే మాట నేటి తరానికి కొత్తగా అనిపించినా, తరతరాల నుండి వినిపిస్తున్న పాత మాటే. భూమిని తవ్వి అందులో ధాన్యాన్ని లేదా ఏదైనా వస్తువును పెట్టి...
February 04, 2019, 01:29 IST
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే రైతు లు వర్షం కోసం ఆకాశానికి చూడాల్సిన అవసరం ఉండదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు...
February 03, 2019, 04:25 IST
న్యూఢిల్లీ: పీఎం–కిసాన్ పథకం కింద తొలి విడతలో రూ.2 వేలు పొందే చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత...
December 10, 2018, 11:24 IST
సాక్షి, కమాన్పూర్: రైతులకు పంట పెట్టుబడి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రబీ సాగుకోసం ఎకరాకు రూ. 4 వేలు చెల్లిస్తుంది. ఖరీఫ్ సాగుకు మొదటి విడతలో రైతులకు...
December 08, 2018, 11:02 IST
సాక్షి, గార(ఇల్లందు): మండలంలోని వేదనాయకపురం గ్రామ రైతులు తమ భూములకు పట్టాదారు పాస్పుస్తకాలు ఇవ్వడం లేదని, ఓటు వేయమని 4 గంటల పాటు రోడ్డు బైఠాయించి...
November 28, 2018, 11:30 IST
సాక్షి, ధర్మవరం: ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మేలు చేసేందుకు సంక్షేమ పథకాలన అమలు చేస్తుంది. కానీ ధర్మవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ప్రతి పథకాన్నీ...
November 22, 2018, 05:33 IST
ముంబై: రైతు రుణమాఫీ, అటవీభూములపై గిరిజనులకు హక్కులు, కరువు సాయం కోరుతూ వేలాదిమంది మహారాష్ట్ర రైతులు, గిరిజనులు నిరసనబాట పట్టారు. మెగసెసె అవార్డు...
November 15, 2018, 18:08 IST
సాక్షి,బోధన్(నిజామాబాద్): తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని మాయ మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఇచ్చిన హామీలను అమలు...
October 31, 2018, 00:51 IST
అత్యధిక వ్యయంతో కూడిన వ్యవసాయ యంత్రాల అనవసర భారం వల్లే దేశీయ వ్యవసాయం దురవస్థల పాలవుతోందని గుర్తించకపోవడం వలన వ్యవసాయిక ప్రధాన రాష్ట్రాలైన పంజాబ్,...

October 02, 2018, 19:04 IST
ప్రాజెక్టుల కోసమని రైతుల నుంచి భూములను సేకరిస్తుంది..పరిహారం ఇచ్చేసరికి చుక్కలు చూపిస్తోంది. న్యాయబద్ధంగా వ్యవహరించి సంతృప్తి పరచాల్సిన ప్రభుత్వం...
September 12, 2018, 20:08 IST
రూ. 15వేల కోట్ల పథకానికి కేబినెట్ ఆమోదం
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గినా సేకరణ ఆగదు
ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం

September 04, 2018, 15:30 IST
వైఎస్ జగన్ను కలిసిన రైవాడ ఆయకట్ట రైతులు
July 24, 2018, 13:02 IST
ఇటీవల రైతు సమస్యల నేపథ్యంలో చినబాబు సినిమాను నిర్మించిన కోలీవుడ్ స్టార్హీరో సూర్య, రైతులకు భారీ విరాళం ప్రకటించారు. స్వయంగా ఆరుగురు రైతులకు 12 లక్షల...
May 28, 2018, 01:14 IST
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేయనున్న 7 జోన్లు, 2 మల్టీ జోన్ల వ్యవస్థకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జోన్ల వ్యవస్థపై రాష్ట్రపతి...
May 26, 2018, 00:58 IST
సాక్షి, హైదరాబాద్: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల జీవిత...
May 24, 2018, 01:34 IST
సాక్షి, హైదరాబాద్: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 25 రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్...
May 23, 2018, 01:19 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకూ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పుస్తకం, రైతుబంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు...
May 11, 2018, 15:37 IST
సాక్షి, రాజన్న సిరిసిల్ల : దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవాం ఆయన...
May 09, 2018, 18:55 IST
సాక్షి, ఖమ్మం : టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం కాదని రైతు సంక్షోభ ప్రభుత్వమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క...
May 08, 2018, 17:41 IST
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకాన్ని ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్లో ప్రారంభిస్తారని...
April 27, 2018, 00:45 IST
సందర్భం
అంపశయ్య మీదున్న అన్నదాతకు ఊపిర్లు ఊది మళ్లీ పొలం మీదకు పంపే మహా ప్రయోగశాలగా తెలంగాణ నేడు దేశం ముందు నిలబడింది. సంచలనాలకు కేంద్రమైన కాళేశ్వరం...
April 26, 2018, 02:54 IST
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర నష్టంలో కూరుకుపోయి ఉంటే, వారికి పరిహారం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం...
April 06, 2018, 00:43 IST
అదే రైతులకు లాభసాటి ధరలను అమలు చేయడం గురించి మాట్లా డితే మరుక్షణం ఆర్థికవేత్తల కనుబొమలు ముడిపడతాయి. కనీస మద్దతు ధర నుంచి కేవలం కొద్దిమంది రైతులే...
March 27, 2018, 09:47 IST
పొదలకూరు: రైతుల శ్రేయస్సుపై మాట్లాడే అర్హత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి లేదని, ఆయన రైతుల ద్రోహి అని, వ్యవసాయశాఖ మంత్రిగా ఉండి రైతులను రౌడీలుగా...
March 23, 2018, 01:32 IST
చెన్నై: వాతావరణం సహకరించక పంట దెబ్బతిని నష్టపోయిన తమిళనాడు రైతులకు బీమా కంపెనీలు షాకిచ్చాయి. దిండిగల్, నాగపట్నం జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ....
March 21, 2018, 01:57 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం అప్పులు చేయడం తప్పు కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. అప్పులు తీసుకోవడం...
March 20, 2018, 16:10 IST
సాక్షి, నెల్లూరు: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి...
March 16, 2018, 02:54 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నాగేటి సాళ్లకు నిధుల వరద పారించింది. గతంలో ఎన్నడూలేని విధంగా వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసింది. రాష్ట్ర...
March 12, 2018, 02:30 IST
ముంబై: అన్నదాతలు ఆదివారం ముంబై నగరాన్ని ముంచెత్తారు. డిమాండ్ల సాధన కోసం దాదాపు 50 వేల మంది మహారాష్ట్ర రైతులు ముంబైలో అడుగుపెట్టారు. వారంతా సోమవారం...
March 06, 2018, 17:45 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు....
March 06, 2018, 02:12 IST
పాలకుర్తి (రామగుండం): సాగునీరు ఇవ్వడంలేదని ఆవేదన చెందిన రైతులు ఏకంగా పైప్లైన్ జాయింట్ను తొలగించారు. దీంతో నీరు 50 మీటర్ల ఎత్తులో ఎగిసిపడింది....
February 27, 2018, 00:08 IST
సాగుబడి మహిళ లేనిదే వ్యవసాయం లేదు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడం, అత్యధిక సమయాన్ని కేటాయించడంలోనే కాదు.. నిర్ణాయకపాత్ర నిర్వహిస్తూ వ్యవసాయదారులుగా...
February 26, 2018, 14:43 IST
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమవుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
February 22, 2018, 01:58 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,500 రైతు సమావేశ మందిరాలను నిర్మించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. వాటి నిర్మాణాలకు రూ.300 కోట్ల...
February 18, 2018, 07:40 IST
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతి ఏడాది వ్యవసాయ పంట రుణ లక్ష్యాన్ని పెంచుతున్నప్పటికీ రైతుకు మాత్రం పూర్తి స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. రైతులకు ఈ...
- Page 1
- ››