February 26, 2023, 12:46 IST
ఈనాడు ప్రతులను దగ్ధం చేస్తూ నినాదాలు చేసిన శ్రేణులు
February 25, 2023, 14:13 IST
సీఎం జగన్కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుంది.
February 24, 2023, 08:18 IST
విషవు రాతలపై ఫైర్
February 24, 2023, 08:01 IST
రాజగురువు రోతరాతలపై వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆగ్రహం
February 23, 2023, 08:46 IST
అడ్డంగా దొరికిన ఈనాడు
February 20, 2023, 08:33 IST
సీనరేజీపై మరోసారి ఈనాడు తప్పుడు కథనం
February 20, 2023, 08:32 IST
ఈనాడుకు ముదిరిపొతున్న తప్పుడు వార్తల జబ్బు
February 18, 2023, 11:16 IST
ఏపీఎస్ఎఫ్ఎల్లో ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్తో ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది....
February 18, 2023, 07:13 IST
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం ఏకంగా 30.65 లక్షలకు పైగా పేద కుటుంబాలకు గృహ యోగం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 30.65 లక్షల...
February 18, 2023, 06:57 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకుని ఈనాడు వండి వారుస్తున్న అసత్య కథనాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలోని సంక్షేమ...
February 15, 2023, 07:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లులు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులపై ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలను ప్రచురిస్తోందని ముఖ్యమంత్రి...
February 08, 2023, 20:52 IST
వీరికి తోడుగా టీడీపీ ఎంపీలు తరచుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ప్రశ్నలు వేయడం, వారేమో వీరు ఆశించినంతగా భారీ అప్పులు ఉన్నట్లు చెప్పకపోవడం జరుగుతోంది....
January 29, 2023, 09:12 IST
హంద్రీనీవా డిస్త్రిబ్యూటరీ పనులపై ఈనాడు విషపూరిత కథనం
January 25, 2023, 12:15 IST
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై కుళ్లుతో రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,...
January 25, 2023, 07:23 IST
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు సంబంధించి ‘పేరుకే చట్టం.. ఎన్నేళ్లున్నా.. ఏం లాభం?’ శీర్షికతో గుండెలు బాదుకున్న రామోజీ.. బాబు బాగోతాన్ని దాచేసి ఆ కథనంలో...
January 23, 2023, 07:30 IST
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ఈనాడు దుర్మార్గపు రాతలు
January 22, 2023, 11:47 IST
నిజానికి ఏ నాయకుడికి అయినా పాదయాత్ర చేసుకునే హక్కు ఉంటుంది. దానిని ఎవరూ కాదనజాలరు. ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పదు. కాని అదే సమయంలో ఒక ప్రముఖుడు...
January 20, 2023, 08:51 IST
ఏది నిజం?..రామోజీ కలవరం
January 19, 2023, 08:54 IST
ఎల్లో పత్రిక కుళ్లు రాతలు
January 19, 2023, 07:16 IST
ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే...
దాని ఫలితాలు జనానికి అందాలి.
పేదల సంక్షేమానికి పథకాలు పెడితే...
అవి నేరుగా వారిని చేరాలి.
ప్రభుత్వం ఓ కార్యక్రమం...
January 13, 2023, 20:01 IST
షాక్ లో రామోజీ ఈనాడుపై పరువునష్టం దావా
January 06, 2023, 19:57 IST
తనపై ఈటీవీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.
January 06, 2023, 16:46 IST
ఈ జీవో పై అభ్యంతరం ఉంటే సంపాదకీయం రాయవచ్చు. తప్పుకాదు. రాసిన తీరు చూస్తే, అక్షరక్షంలో విద్వేషం, విషం తప్ప మరొకటి కనిపించదు.
December 20, 2022, 18:23 IST
ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు.
December 16, 2022, 18:41 IST
ఈనాడు కథనాలను ఖండిస్తూ వాలంటీర్లు ధర్నా
December 15, 2022, 16:05 IST
చంద్రబాబును లేపేందుకు రామోజీరావు తాపత్రయం : మంత్రి జోగి రమేష్
December 15, 2022, 11:37 IST
అస్మదీయూలకే ప్రాజెక్టులంటూ అబద్ధపు రాతలు
December 13, 2022, 20:52 IST
బిగ్ క్వశ్చన్: ఏపీలో పరిశ్రమలపై పగబట్టిన పచ్చ బ్యాచ్
December 13, 2022, 20:08 IST
పొలిటికల్ కామెంట్: నిజాలు రాయడానికి సిగ్గు పడుతున్న ఎల్లో మీడియా
December 13, 2022, 06:58 IST
ఈనాడు పత్రిక అబద్ధపు రాతలు రాస్తోంది : మంత్రి అమర్నాథ్
December 13, 2022, 03:25 IST
సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలో జారీ చేసిన దాదాపు లక్ష సరిఫికెట్లు కళ్లెదుటే కనిపిస్తున్నా కబోదుల్లా నటిస్తూ మభ్యపుచ్చే కథనాలు ప్రచురించే వారిని...
December 12, 2022, 19:33 IST
చంద్రబాబు స్కీములు అంత గొప్పవి అయితే, వాటిని నిజంగానే పేదలకు ఉపయోగపడేలా అమలు చేసి ఉంటే, 2019 ఎన్నికలలో అంత ఘోరంగా టీడీపీని ప్రజలు ఎలా ఓడించారు?....
December 12, 2022, 19:20 IST
ఉత్తరాంధ్రపై రకరకాలుగా విష ప్రచారం చేస్తున్నారు: మంత్రి అమర్నాథ్
December 12, 2022, 19:17 IST
వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలు
December 12, 2022, 18:38 IST
వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో రామోజీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
December 12, 2022, 18:16 IST
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ ఐటీ, పర్రిశమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సోమవారం ఆయన...
December 12, 2022, 06:54 IST
వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అతిచేరువగా సేవలందిస్తోంది
December 11, 2022, 18:21 IST
లంచాలకు అవకాశం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి : మంత్రి అంబటి రాంబాబు
December 10, 2022, 17:50 IST
వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తున్నారు : మంత్రి ఆదిమూలపు సురేష్
December 08, 2022, 18:33 IST
ఈ విషయాన్ని దాచిపెట్టి, అబద్ధాలు రాసింది. ఈనాడు పత్రిక కడుపుమంట అలాంటిది. ఇంతకీ చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్టీసీ దుస్థితి, ప్రస్తుతం వైఎస్సార్సీపీ...
December 05, 2022, 14:52 IST
ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడమే వాటి లక్ష్యం. ప్రజల్లో అశాంతి రేకెత్తించాలని చూస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబసభ్యులే.. ఎవరూ అధైర్య పడొద్దని...
November 30, 2022, 21:02 IST
బిగ్ క్వశ్చన్ : తప్పుడు ప్రచారం చేసే ఎల్లో గ్యాంగ్ బుద్ధి మారదా ..?