December 09, 2019, 05:09 IST
సాక్షి, అమరావతి: ఇప్పటికే పాఠశాల విద్యతోపాటు ఉన్నత విద్యా రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇక ఇంటర్మీడియెట్ విద్యను ప్రక్షాళన చేసే...
December 04, 2019, 09:48 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇప్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కరాటే, కుంగ్ఫూ,...
December 02, 2019, 04:12 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులు డిగ్రీ, తదితర కోర్సులు పూర్తి చేసి.. బయటకు వచ్చీ రాగానే వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంపై రాష్ట్ర...
November 24, 2019, 07:01 IST
సాక్షి, వైవీయూ: రాష్ట్రంలో వైఎస్ఆర్ కడపను విద్యలో కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) స్టేట్ ప్రాజెక్టు...
November 16, 2019, 06:11 IST
భువనేశ్వర్: జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్లెట్ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు,...
November 14, 2019, 20:03 IST
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 21వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని ఉన్నత విద్యా కమిషన్ సెక్రటరీ ఎన్. రాజశేఖర్...
November 12, 2019, 02:57 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్య వ్యాపారీ కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణను ప్రారంభించింది. సోమవారం దేశ తొలి విద్యాశాఖ మంత్రి...
November 06, 2019, 07:55 IST
నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్థల రూపు రేఖలు సమూలంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు....
November 06, 2019, 04:47 IST
నాడు–నేడులో ప్రతి విడతలోనూ గ్రామీణ, గిరిజన, మున్సిపాలిటీల్లోని స్కూళ్లు ఉండేలా చూసుకోవాలి. స్కూలు యూనిఫామ్ దగ్గర నుంచి ఫర్నిచర్ వరకూ నాణ్యత విషయంలో...
November 05, 2019, 13:47 IST
నవంబర్ 14 నుంచి నాడు-నేడు
November 05, 2019, 12:36 IST
నవంబర్ 14 నుంచి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాకమిటీలను భాగస్వామ్యం చేస్తామని అన్నారు.
November 05, 2019, 04:21 IST
సాక్షి, అమరావతి: నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని సమగ్రంగా, సమర్థంగా అమలు చేసేలా...
November 03, 2019, 20:33 IST
సాక్షి, విజయవాడ: విద్యావ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ మండల విద్యాశాఖాధికారుల సంఘం ఆధ్వర్యంలో...
November 03, 2019, 03:48 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల కన్నా ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలే మంచి పనితీరు కనబరుస్తున్నాయి....
October 30, 2019, 03:02 IST
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో (టీఆర్టీ–2017) భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) నియామక ప్రక్రియ మంగళవారం రాత్రి వరకు పూర్తయింది....
October 29, 2019, 18:44 IST
వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి.
October 29, 2019, 16:07 IST
వైద్య రంగంలో సంస్కరణల అమలుకు కమిటీని నియమిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. కమిటీ చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను...
October 29, 2019, 10:37 IST
పాఠశాలలో కిచెన్ గార్డెన్లో ఉద్యోగం అంటే సంతోషించిన. హైదరాబాద్కు చెందిన ఏజెన్సీ వారు ఇది ఔట్సోర్సింగ్ ఉద్యోగం.. నెలకు రూ.6 వేల జీతం. భవిష్యత్లో...
October 22, 2019, 09:13 IST
సాక్షి, నిడమర్రు(పశ్చిమ గోదావరి) : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి...
October 21, 2019, 09:17 IST
సాక్షి, విజయనగరం క్రైమ్: విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా ఆకాష్, పిట్జీ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం...
October 19, 2019, 12:50 IST
సాక్షి, కడప: రాష్ట్ర చరిత్రలోనే విద్యాశాఖకు రూ.33వేల కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి...
October 19, 2019, 09:44 IST
సాక్షి, నల్లగొండ : పోస్టింగ్ కోసం ఫోర్జరీ... నిజమేనని తేలింది. విద్యాశాఖలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పోస్టింగ్ కోసం మంగళ అనే హెడ్మాస్టర్ ఏకంగా...
September 25, 2019, 16:57 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు....
September 24, 2019, 15:20 IST
సాక్షి, అమరావతి: విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించామని విద్యాశాఖ మంత్రి...
September 20, 2019, 17:45 IST
నైపుణ్యాభివృద్ధిపై సమీక్ష
September 19, 2019, 04:31 IST
సాక్షి, అమరావతి: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) మార్గదర్శకాల మేరకు డిగ్రీ కోర్సుల్లో అమలవుతున్న చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబీసీఎస్...
September 19, 2019, 02:59 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఉన్నవి ప్రభుత్వ పాఠశాలలే. వాటికి ఎక్కువ మొత్తంలో ఆట స్థలాలు ఉన్నాయి. ఇక ప్రైవేటు...
September 18, 2019, 01:59 IST
కేంద్రం చెప్పిందిది..
September 15, 2019, 09:33 IST
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని మోడల్ స్కూళ్లు త్వరలోనే పాఠశాల విద్యలో విలీనం కానున్నాయి. ప్రభు త్వ నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల కష్టాలు...
September 15, 2019, 09:19 IST
సాక్షి, సీతంపేట: టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని విద్యాకమిటీలు గత రెండేళ్లుగా నిర్వీర్యమయ్యాయి. రెండేళ్ల క్రితం ఎన్నికలు నిర్వహిం చినా నిధులు విడుదల...
September 10, 2019, 03:46 IST
ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పక మార్పు వస్తుందనే ఆశాభావం నాకుంది. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్...
August 30, 2019, 12:13 IST
సాక్షి, వేములవాడ : నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు నడుపుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరించిన విద్యాశాఖ, ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా...
August 29, 2019, 03:16 IST
సాక్షి, హైదరాబాద్: తాజా కూరగాయలు, అప్పటికప్పుడు కోసుకొచ్చిన ఆకుకూరలతో చేసిన వంట రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇక ఆ...
August 28, 2019, 02:01 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఇలాంటి పరిస్థితులు కనిపించవు. సర్కారీ బడిని గాడిన పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. అటు...
August 18, 2019, 01:08 IST
హైదరాబాద్: భాషా పండితులు, పీఈటీల పదోన్నతుల సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్యూపీపీ–టీ), వ్యాయామవిద్య...
August 17, 2019, 10:52 IST
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాశాఖలో పదోన్నతుల పర్వానికి ప్రభుత్వం తెర తీసింది. ఇటీవల పదవీ విరమణ చేసిన, ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ...
August 14, 2019, 10:40 IST
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికి తీయాలి. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. నిరంతరం పుస్తకాలతో కుస్తీ సరికాదు. అందుకు అనుగుణంగా ఆనందవేదిక... ...
August 12, 2019, 10:09 IST
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్) : పెద్దపల్లి విద్యాశాఖ వరుస ఘటనలతో సంచలనంగా మారుతోంది. నెలన్నర క్రితం రామగుండం కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపాల్...
August 12, 2019, 04:38 IST
సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యా శాఖలో చోటుచేసుకున్న అవకతవకలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్ల...
August 10, 2019, 19:20 IST
సాక్షి, తాడేపల్లి : త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
August 10, 2019, 19:15 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడంపై...
August 10, 2019, 18:21 IST
అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి