April 24, 2024, 21:25 IST
సాక్షి,ఢిల్లీ: నామినేషన్లకు గడువు ముగుస్తున్న వేళ తెలంగాణలో మూడు పెండింగ్ ఎంపీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించింది....
April 24, 2024, 21:13 IST
కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపాయి. ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ కన్నుపడిందన్న ప్రధాని మోదీ విమర్శలకు...
April 24, 2024, 20:11 IST
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను భావోద్వేగానికి గురి చేశారు. కర్ణాటక కలబురగి ఖర్గే సొంత జిల్లా. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో...
April 24, 2024, 18:45 IST
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉంది. జంప్ కొట్టు... టికెట్ పట్టు అన్నది ఆ ఎంపీ సూత్రం. ఆయన జంప్ అయితే...
April 24, 2024, 13:48 IST
రాహుల్ గాంధీ చేసిన సంపద పునఃపంపిణీ వ్యాఖ్యల వివాదం చల్లారక ముందే కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పిట్రోడా తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
April 24, 2024, 13:29 IST
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ...
April 24, 2024, 09:04 IST
ఢిల్లీ: లోక్సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య...
April 24, 2024, 08:07 IST
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పరిస్థితి ఇదేవిధంగా కొనసాగనుంది. అయితే అటు ప్రధాని...
April 24, 2024, 05:40 IST
సాక్షి, నాగర్కర్నూల్/కోస్గి/మద్దూరు: ‘జోగుళాంబదేవి సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15లోపు ఆరునూరైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. అదే...
April 24, 2024, 04:49 IST
సాక్షి, హైదరాబాద్: ‘బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి చెపుతున్నా.. మా ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంది. అది మా...
April 24, 2024, 03:17 IST
జైపూర్/రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రజలు వారి మత...
April 23, 2024, 21:38 IST
న్యూఢిల్లీ: తమ మేనిఫెస్టోపై బీజేపీ అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీపై ఆ పార్టీ మంగళవారం(ఏప్రిల్...
April 23, 2024, 21:06 IST
సాక్షి, నాగర్ కర్నూల్: లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ను దొంగ దెబ్బ తీయాలని...
April 23, 2024, 17:05 IST
రాయ్పూర్: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్నిరోజులు ప్రచారం చేస్తారని...
April 23, 2024, 14:40 IST
లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు...
April 23, 2024, 14:37 IST
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు, ఫలితాలు వెలువడకముందే గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుచి...
April 23, 2024, 14:25 IST
జైపూర్: రాజస్థాన్లోని టోంక్-సవాయి మాధోపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్...
April 23, 2024, 12:08 IST
హిందూపురం అర్బన్/మడకశిర: నామినేషన్ల ఘట్టం ప్రారంభంకాగానే జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. అభ్యర్థులను ఖరారు చేసి ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో పలు...
April 23, 2024, 10:42 IST
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్లో అనిశ్చితి నెలకొంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో ఖమ్మం,...
April 23, 2024, 10:21 IST
కరీంనగర్: ‘నేను పక్కా లోకల్.. రూ.12 వేల కోట్ల నిధులతో కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశా’నని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు....
April 23, 2024, 09:33 IST
బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్ను చూశారు.. వారు మీకు...
April 23, 2024, 08:07 IST
కంటోన్మెంట్: కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు శ్రీగణేశ్ నారాయణన్, జి. నివేదిత నామి నేషన్లు చేశారు....
April 23, 2024, 08:05 IST
మహబూబ్నగర్: వనపర్తి సంస్థానం చివరి రాజుగా జనుంపల్లి రాజారామేశ్వర్రావు (1944 సంవత్సరం)లో పట్టాభిషిక్తుడయ్యారు. 21 ఏళ్ల వయసులో రాజ్యపాలన చేపట్టిన...
April 23, 2024, 06:28 IST
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీని ఆగస్టు 15న కచ్చితంగా అమలు చేస్తామని ఒట్టేసి చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మిగిలిన 411 హామీలపై ఒట్టు.....
April 23, 2024, 06:20 IST
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అన్న దానిపై...
April 23, 2024, 05:56 IST
అలీగఢ్: అధికారంలోకి వస్తే సంపద పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, వాస్తవానికి ప్రజల ఆస్తులను, మన తల్లులు, అక్కచెల్లెమ్మల మంగళసూత్రాలను,...
April 23, 2024, 05:49 IST
సూరత్: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అప్పుడే గెలుపు ఖాతా తెరిచింది. సోమవారం జరిగిన అనూహ్య పరిణామాల అనంతరం సూరత్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి...
April 23, 2024, 05:38 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ సాక్షి, ఆదిలాబాద్/సాక్షి, మేడ్చల్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల ఇళ్లలో వెలుగులను...
April 23, 2024, 05:16 IST
మైసూరు–కొడగు లోక్సభ స్థానంలో ఎన్నిక కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మైసూరు రాజకుటుంబ వారసుని మధ్య యుద్ధంగా మారింది. బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ...
April 22, 2024, 21:26 IST
కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బీహార్, పంజాబ్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన, సోనియా...
April 22, 2024, 16:49 IST
లక్నో:లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ దూకుడు పెంచారు. రాజస్థాన్ ప్రచారంలో ఆదివారం(ఏప్రిల్ 21) చేసిన వ్యాఖ్యలపై ఒక పక్క దుమారం...
April 22, 2024, 13:50 IST
వయనాడ్ లోక్సభ నుంచి మరోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి గట్టి షాక్ తగిలింది. వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) మాజీ...
April 22, 2024, 13:25 IST
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ రాజస్థాన్లోని జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్...
April 22, 2024, 10:45 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్...
April 22, 2024, 06:27 IST
సత్నా: కేంద్రంలో ‘మోదీ–షా సర్కారు’ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అనేదే ఉండదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు....
April 22, 2024, 06:21 IST
కటిహార్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు గెలిస్తే దేశంలో ఘర్షణలు, అత్యాచారాలు, పేదరికం పెరిగిపోతాయని హోం మంత్రి అమిత్ షా...
April 22, 2024, 06:04 IST
సూరత్: గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దిగిన నీలేశ్ కుంభానీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది...
April 22, 2024, 02:48 IST
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు హామీలు ఇచ్చి మర్చిపోవడం, వాటిని అమలు చేయకుండా కాలయాపన చేయడం కాంగ్రెస్కు అలవాటేనని బీజేపీ సీనియర్ నాయకుడు, మెదక్...
April 22, 2024, 02:46 IST
బొగ్గుగనులతో గోదావరినదికి ఇరువైపులా విస్తరించి ఉన్న పెద్దపల్లి(ఎస్సీ) లోక్సభ సెగ్మెంట్లో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. సింగరేణి కార్మికుల ఓట్లే...
April 22, 2024, 02:42 IST
సిరిసిల్ల: కరీంనగర్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని, అందుకే ఇప్పటికీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని...
April 22, 2024, 01:17 IST
పచ్చని ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు కనువిందు చేసే కేరళలో రాజకీయాలు మాత్రం భగభగలాడుతుంటాయి. గాడ్స్ ఓన్ కంట్రీలో లోక్సభ ఎన్నికల పోరు దేశవ్యాప్తంగా...
April 21, 2024, 21:37 IST
తిరువనంతపురం: సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్పై తిరువనంతపురంలో కేసు నమోదైంది. తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర...