April 24, 2024, 09:04 IST
సుజనా చౌదరి భారీ మోసం...ఆస్తులు వేలం !
April 24, 2024, 09:04 IST
ఢిల్లీ: లోక్సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య...
April 24, 2024, 08:07 IST
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పరిస్థితి ఇదేవిధంగా కొనసాగనుంది. అయితే అటు ప్రధాని...
April 24, 2024, 05:36 IST
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ప్లాంట్పై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తమ వైఖరి స్పష్టంచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు....
April 24, 2024, 05:33 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి కట్టిన పార్టీల నడుమ మంగళవారం రాత్రి మరో హైడ్రా మా నడిచింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటా యించిన అనపర్తి నియోజకవర్గ...
April 24, 2024, 04:53 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండంకెల (డబుల్ డిజిట్) ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. 17 ఎంపీ సీట్లకు గాను 10 నుంచి 12...
April 24, 2024, 04:49 IST
సాక్షి, హైదరాబాద్: ‘బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి చెపుతున్నా.. మా ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంది. అది మా...
April 24, 2024, 04:15 IST
పూర్ణియా (బిహార్)
ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష...
April 23, 2024, 21:38 IST
న్యూఢిల్లీ: తమ మేనిఫెస్టోపై బీజేపీ అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీపై ఆ పార్టీ మంగళవారం(ఏప్రిల్...
April 23, 2024, 21:30 IST
లోక్సభ ఎన్నికల్లో 400పై చీలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రత్యర్ధి గెలుపు అవకాశాల్ని మలుపు...
April 23, 2024, 18:23 IST
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి మంగళవారం(ఏప్రిల్23) ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో...
April 23, 2024, 16:58 IST
పాట్నా : దేశంలో పలు దశల్లో జరగుతున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆయా స్థానాల అభ్యర్ధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో...
April 23, 2024, 14:37 IST
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు, ఫలితాలు వెలువడకముందే గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుచి...
April 23, 2024, 12:52 IST
గన్నవరం: నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నాయకుడు కొర్రపోలు శ్రీనివాసరావు రెబల్ అభ్యర్థిగా...
April 23, 2024, 12:24 IST
బస్సు యాత్రతో సీఎం జగన్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశారు.
April 23, 2024, 12:08 IST
హిందూపురం అర్బన్/మడకశిర: నామినేషన్ల ఘట్టం ప్రారంభంకాగానే జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. అభ్యర్థులను ఖరారు చేసి ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో పలు...
April 23, 2024, 10:56 IST
కోలారు: బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన కోలారు ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో ముఖాముఖి పోటీలో గెలుపు ఎవరిదనేది...
April 23, 2024, 10:21 IST
కరీంనగర్: ‘నేను పక్కా లోకల్.. రూ.12 వేల కోట్ల నిధులతో కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశా’నని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు....
April 23, 2024, 10:17 IST
సైదాబాద్: హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు... మాధవీలత...
April 23, 2024, 07:32 IST
బెంగళూరు: కర్ణాటక లోక్సభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ పార్టీ కీలక నేతకు షాకిచ్చింది. పార్టీ నుంచి ఆయన్ను ఏకంగా ఆరేళ్ళ పాటు సస్పెండ్...
April 23, 2024, 06:28 IST
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీని ఆగస్టు 15న కచ్చితంగా అమలు చేస్తామని ఒట్టేసి చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మిగిలిన 411 హామీలపై ఒట్టు.....
April 23, 2024, 05:49 IST
సూరత్: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అప్పుడే గెలుపు ఖాతా తెరిచింది. సోమవారం జరిగిన అనూహ్య పరిణామాల అనంతరం సూరత్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి...
April 23, 2024, 05:38 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ సాక్షి, ఆదిలాబాద్/సాక్షి, మేడ్చల్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల ఇళ్లలో వెలుగులను...
April 23, 2024, 05:18 IST
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు–పురందేశ్వరి ఇద్దరూ కలిసి అనపర్తి సీటు విషయంలో ఆడుతున్న డ్రామాలపై రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జిల్లా...
April 23, 2024, 05:16 IST
మైసూరు–కొడగు లోక్సభ స్థానంలో ఎన్నిక కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మైసూరు రాజకుటుంబ వారసుని మధ్య యుద్ధంగా మారింది. బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ...
April 22, 2024, 21:53 IST
న్యూఢిల్లీ: రాహుల్గాంధీపై ఎన్నికల సంఘానికి బీజేపీ సోమవారం(ఏప్రిల్22) ఫిర్యాదు చేసింది. భాష, ప్రాంతాల వారిగా రాహుల్గాంధీ ప్రజలను విభజించే...
April 22, 2024, 19:45 IST
సాక్షి,రంగారెడ్డి: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ అభ్యర్థి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా వేలకోట్ల ఆస్తులు అఫిడవిట్లో చూపించి అందరూ...
April 22, 2024, 18:14 IST
కిరణ్ కుమార్ ను తలెత్తుకోలేకుండా చేసారు
April 22, 2024, 16:52 IST
అతుకుల బొంత కంటే దారుణంగా.. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉందని ఎద్దేవా చేశారాయన.
April 22, 2024, 16:05 IST
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. మోదీ స్వరాష్ట్రం నుంచి తొలి విజయం అందుకోవడం..
April 22, 2024, 15:59 IST
జమ్మూ: కాశ్మీర్లోయలోని మూడు ఎంపీ సీట్లలో పోటీపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. లోయలోని అనంత్నాగ్-రాజౌరి, శ్రీనగర్, బారాముల్లా సీట్లో పోటీ చేయడం...
April 22, 2024, 14:12 IST
నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇలా మాత్రమే చెప్పగలను. నేను చోతులు జోడించి చెబుతున్నా. దయచేసి నిజమైన సమస్యల గురించి మాట్లాడండి. రాజకీయ ద్వేషాన్ని...
April 22, 2024, 13:25 IST
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ రాజస్థాన్లోని జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్...
April 22, 2024, 12:44 IST
ఓటమి దిశగా కూటమి.. అందుకు కారణాలు ఇవే
April 22, 2024, 12:28 IST
శివరామరాజుకు బీజేపీ వెన్ను పోటు..
April 22, 2024, 09:05 IST
లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో బీజేపీ, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు దూసుకుపోతున్నాయి. అదేవింధంగా విమర్శలు, ఆరోపణలు తారస్థాయికి చేరుతున్నాయి....
April 22, 2024, 08:36 IST
పాదయాత్రలు, సభలతో వేడెక్కిన ప్రచార పర్వం
మజ్లిస్– బీజేపీ అభ్యర్థుల మాటల యుద్ధం
April 22, 2024, 06:31 IST
రాయ్పూర్: బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ రాజ్యాంగాన్ని మార్చివేయడంతోపాటు ప్రజల హక్కుల్ని హరించాలనుకుంటోందని కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా...
April 22, 2024, 05:18 IST
రాంచీ: మధుమేహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కేజ్రీవాల్ను కడతేర్చాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ బలంగా కోరుకుంటోందని ఆయన భార్య సునీత తీవ్ర ఆరోపణలు...
April 22, 2024, 04:52 IST
విపక్ష నేతలను పార్టీలో చేర్చుకుని వారి అవినీతిమరకలను బీజేపీ వాషింగ్మెషీన్లో వేసి మటుమాయం చేసి సచ్ఛీలుగా నమ్మబలుకుతోందంటూ బీజేపీపై కొంతకాలంగా...
April 22, 2024, 04:41 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏడు దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి, అక్రమాలు, అన్యాయం, బంధుప్రీతిని సరిదిద్దే పనిని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం...
April 22, 2024, 04:36 IST
సాక్షి యాదాద్రి: ‘ప్రధాని మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, ఈడీ,...