April 22, 2024, 21:26 IST
కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బీహార్, పంజాబ్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన, సోనియా...
April 22, 2024, 14:12 IST
నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇలా మాత్రమే చెప్పగలను. నేను చోతులు జోడించి చెబుతున్నా. దయచేసి నిజమైన సమస్యల గురించి మాట్లాడండి. రాజకీయ ద్వేషాన్ని...
April 22, 2024, 06:21 IST
కటిహార్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు గెలిస్తే దేశంలో ఘర్షణలు, అత్యాచారాలు, పేదరికం పెరిగిపోతాయని హోం మంత్రి అమిత్ షా...
April 21, 2024, 21:09 IST
పాట్నా : దేశంలో కాంగ్రెస్ అంతరించిపోనుందని, స్వాతంత్య్రం వచ్చిన నాటి ఆ పార్టీ రాజవంశ రాజకీయాలకు పాల్పడుతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...
April 21, 2024, 14:30 IST
పాట్నా : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ లోక్జనశక్తి పార్టీ (ఎల్జీపీ)కి భారీ షాక్ తగిలింది. పాట్నా ఎల్జేపీ ఎంపీ మెహబూబ్ అలీ కైసర్ రాష్ట్రీయ...
April 21, 2024, 08:21 IST
పట్నా: సార్వత్రిక ఎన్నికల వేళ విమర్శలు, ఆరోపణలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. కొంతమంది నేతలు ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలపై కూడా విమర్శలు...
April 20, 2024, 13:10 IST
2024 లోక్సభ ఎన్నికల మొదటి దశలో బీహార్లోని నాలుగు లోక్సభ స్థానాల్లో (గయ, జముయి, నవాడ, ఔరంగాబాద్) ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్ ముగిసే...
April 20, 2024, 13:10 IST
పట్నా: బీజేపీ ‘అబ్ కీ బార్ 400 పార్’నినాదంపై రాష్ట్రీయ లోక్ దళ్ ( ఆర్ఎల్డీ) నేత తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్...
April 14, 2024, 00:34 IST
కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్ జపాంగ్లకు పెట్టింది పేరైన బిహార్లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో...
April 13, 2024, 13:24 IST
ఎన్నికల సమయంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. వీటిని విన్నప్పుడు ఒకపట్టాన నమ్మాలని అనిపించదు. ఒకప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్...
April 13, 2024, 13:15 IST
పాట్నా: బిహార్లో లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) మేనిఫెస్టోను ప్రకటించింది. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ...
April 13, 2024, 05:22 IST
దేశంలో మోదీ మేనియా ఏమాత్రం తగ్గలేదని, ఫలితంగా వరుసగా మూడో ఘనవిజయంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే కీలక...
April 11, 2024, 15:22 IST
పాట్నా: హెలికాప్టర్లో ‘ఫిష్ పార్టీ’ వీడియో వివాదం తర్వాత మరో వీడియోను షేర్ చేశారు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్. హెలికాప్టర్లో...
April 10, 2024, 13:27 IST
బీహార్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ పశ్చిమ చంపారన్ లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఆయన ఆ...
April 10, 2024, 08:51 IST
లోక్సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్కు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మొదటి దశలో బీహార్లోని నాలుగు లోక్సభ స్థానాలకు (నవాడ, జముయి, ఔరంగాబాద్,...
April 08, 2024, 05:08 IST
నవడా/జల్పాయ్గురి/జబల్పూర్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అచ్చంగా ముస్లిం లీగ్...
April 07, 2024, 19:37 IST
పాట్నా : బీహార్లో ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించారు. బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవాడాలో ఏర్పాటు...
April 07, 2024, 11:15 IST
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది, బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై ఆరోపణలు...
April 06, 2024, 07:05 IST
దేశంలో లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారం ముమ్మరమయ్యింది. ఈ ఎన్నికల పోరులో నేతలంతా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్దే తమ నినాదమంటూ...
April 05, 2024, 14:31 IST
పాట్నా: మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, కాంగ్రెస్లో కొనసాగుతున్నప్పటికీ బీహార్లోని పూర్నియా స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్...
April 05, 2024, 06:05 IST
జమూయి/కూచ్బెహార్: అవినీతి కేసుల్లో ఇరుక్కున్నవారంతా మోదీపై యుద్ధం పేరిట ఒక్కటవుతున్నారని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
April 05, 2024, 00:28 IST
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ నుంచి 25 ఏళ్ల శాంభవి చౌదరి ఎన్నికల్లో పోటీ చేయనుంది. దేశంలో అతి చిన్నవయసు మహిళా దళిత అభ్యర్థిగా శాంభవి...
April 04, 2024, 07:31 IST
పట్నా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిలోని లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్)(LJP)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి షాకిస్తూ...
April 03, 2024, 12:36 IST
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్వయంగా తెలియజేశారు...
April 01, 2024, 14:42 IST
పాట్నా: కాంగ్రెస్లో తన జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్.. పూర్నియా లోక్సభ సీటుపై పట్టు వదిలేలా...
April 01, 2024, 12:09 IST
దేశంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే తమ అభ్యర్థుల జాబితాను వివిధ పార్టీలు విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్లో...
April 01, 2024, 09:39 IST
పాట్నా: లోక్సభ ఎన్నికలకు ముందు బిహార్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్జేడీతో పొత్తును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ...
March 31, 2024, 06:54 IST
పాట్నా: లోక్సభ ఎన్నికలకు బిహార్లో లోక్జనశక్తి పార్టీ (రామ్విలాస్) అభ్యర్థులను ప్రకటించింది. ఎన్డీఏ సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఈ పార్టీకి...
March 31, 2024, 05:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ...
March 30, 2024, 06:30 IST
పట్నా: వచ్చే లోక్సభ ఎన్నికలకు గాను బిహార్లో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘఠ్బంధన్లో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు...
March 29, 2024, 22:14 IST
బిహార్లోని పూర్నియా లోక్సభ స్థానంపై కాంగ్రెస్ నేత పప్పూ యాదవ్ వెనక్కి తగ్గారు. ఇటీవలే కాంగ్రెస్లో తనపార్టీని విలీనం చేసిన మాజీ ఎంపీ రాజేష్ రంజన్...
March 27, 2024, 08:56 IST
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ-హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని పాట్నా-డీడీయూ రైల్వే సెక్షన్లో మంగళవారం...
March 26, 2024, 15:24 IST
సాక్షి, పాట్నా: త్వరలో జరగనున్న బీహార్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల సీట్ల కేటాయింపుల్లో మహాఘటబంధన్ కూటమిలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది.
March 26, 2024, 12:11 IST
దేశరాజధాని ఢిల్లీలో ఉక్కపోతల కాలం మొదలయ్యింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 33 డిగ్రీలు దాటింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి....
March 26, 2024, 05:10 IST
జాతీయ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన వారసత్వ పోరుకు తెర లేచింది. బిహార్లో దిగ్గజ నేత దివంగత రాం విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం ఆయన కుమారుడు చిరాగ్,...
March 25, 2024, 18:44 IST
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ నేతగా మారిన బిహార్కు చెందిన పప్పు యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో...
March 24, 2024, 18:51 IST
బిహార్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే పరస్పర అంగీకారంతో సీట్లను పంచుకుంది. కానీ మహాకూటమిలో సీట్ల పంపకాల సమస్య మరింత జఠిలమయ్యేలా కనిపిస్తోంది...
March 23, 2024, 15:11 IST
రాబోయే లోక్సభ ఎన్నికల ద్వారా బాలీవుడ్ నటి, మోడల్ నేహా శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ తెలిపారు....
March 23, 2024, 11:49 IST
లోక్సభ ఎన్నికలకు బీహార్లోని జనతాదళ్యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల పేర్లు ఇవేనంటూ కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. వీటి ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో ...
March 23, 2024, 11:15 IST
ప్రస్తుతం దేశమంతా హోలీ సన్నాహాల్లో మునిగితేలుతోంది. అయితే మన దేశంలో హోలీ వేడుకలు చేసుకోని ఒక గ్రామం ఉంది. పైగా ఆ గ్రామంలో హోలీనాడు పిండివంటలు కూడా...
March 23, 2024, 00:50 IST
కరీంనగర్: సిరిసిల్ల ఉలిక్కిపడింది. కార్మికుల అడ్డా హత్యోదంతంతో తెల్లారింది. మద్యంమత్తులో ఓ మహిళను కొందరు అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన...
March 21, 2024, 14:04 IST
దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికల కాక మొదలైంది. వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకుని హాట్రిక్ కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి...