April 25, 2024, 21:28 IST
శివసేన (యూటీబీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే లోక్సభ ఎన్నికల 2024 కోసం పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు. లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్...
April 25, 2024, 20:30 IST
పాట్నా: 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా.. సినీతారలు కూడా...
April 25, 2024, 20:20 IST
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్లోని తన సొంత గ్రామం బాపట్లకు వెళ్లిన...
April 25, 2024, 20:10 IST
మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది.
April 25, 2024, 20:09 IST
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ...
April 25, 2024, 20:02 IST
చంద్రబాబు నీచ రాజకీయాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
April 25, 2024, 19:58 IST
సిద్ధం, మేమంతా సిద్ధం.. ఇక ఇప్పుడు మరో మరో జైత్రయాత్రకు సీఎం జగన్ రెడీ అయిపోయారు.
April 25, 2024, 19:56 IST
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
April 25, 2024, 19:45 IST
సాక్షి, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు నేతలు ఒక్కొకరుగా...
April 25, 2024, 19:25 IST
నందిగామలో పాస్టర్లకు డబ్బులు పంచుతూ టీడీపీ అడ్డంగా దొరికిపోయింది.
April 25, 2024, 19:25 IST
April 25th AP Elections 2024 News Political Updates..
6:30 PM, Apr 25, 2024
విజయవాడ:
గుణదల తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ నుండి...
April 25, 2024, 19:18 IST
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...
April 25, 2024, 18:42 IST
గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడాలి నాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
April 25, 2024, 18:19 IST
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్...
April 25, 2024, 17:13 IST
ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గురువారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో బరిలోకి దిగే...
April 25, 2024, 16:20 IST
సీఎం జగన్ బస్సు యాత్ర, సిద్ధం సభలకు జేజేలు కొడుతున్నారు ప్రవాసాంధ్రులు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి ఎజెండాలుగా.. సింగిల్గా ఎన్నికలకు...
April 25, 2024, 16:18 IST
ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది
April 25, 2024, 15:51 IST
ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల ఎండలతో ఆంధ్రప్రదేశ్ మాడు మాడిపోతుంది. చెమటలు కారిపోతున్నాయి. కానీ... ఈ మండే ఎండల్లో కూడా ఓ చల్లని చిరు నవ్వు. ప్రజల...
April 25, 2024, 15:49 IST
ఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 19న పూర్తయింది. రెండో దశ ఎన్నికలు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26న (శుక్రవారం) 13...
April 25, 2024, 15:48 IST
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. మాటపై నిలబడే నాయకుడి సారథ్యంలో పనిచేసేందుకు కూటమి పార్టీల...
April 25, 2024, 15:40 IST
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కనీసం 12 లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను కోరారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా. మరోసారి...
April 25, 2024, 15:10 IST
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ దుర్మార్గపు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం...
April 25, 2024, 15:01 IST
కోల్కతా: సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్, బహరంపూర్ లోక్సభ అభ్యర్థి 'అధీర్ రంజన్ చౌదరి'...
April 25, 2024, 14:42 IST
సాక్షి, మెదక్ : ఆగస్టు 15లోగా రుణామాఫీ పక్కా చేస్తామని, రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే హరీష్ రావు...
April 25, 2024, 13:54 IST
కడప జిల్లాలో ఉన్న కాస్తంత పట్టును కూడా టీడీపీ కోల్పోయింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే..
April 25, 2024, 13:45 IST
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమిలో ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకోగా.. తాజాగా బీజేపీ సంచలన ప్రకటన చేసింది. బీజేపీ...
April 25, 2024, 13:43 IST
ఏపీ బీజేపీని పూర్తిగా ముంచారు పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి. బీజేపీ తరపున టికెట్ కావాలంటే వారు టీడీపీ నుంచి వచ్చిన వారైనా అయి ఉండాలి లేదంటే మనోళ్లు...
April 25, 2024, 13:32 IST
విశాఖ సిటీ: నోటి దురదతో అందరినీ దుర్భాషలాడడం.. వ్యాపారం పేరుతో మహిళకు మోసం.. నిరసనల పేరుతో పరిశ్రమలకు బ్లాక్మెయిలింగ్.. తాజాగా మత్స్యకార నాయకుడిపై...
April 25, 2024, 13:30 IST
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ...
April 25, 2024, 13:05 IST
సాక్షి, హైదరాబాద్: రైతుల పోరాటంతో నల్ల చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారు. అనంతరం, పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని...
April 25, 2024, 12:42 IST
గతంలో ఒక జోక్ ఉండేది. ఇండియా, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మాచ్ జరుగుతుంటే మా వైపు ధోని వంటి మంచి క్రికెటర్లు ఉన్నారని భారత క్రికెటర్లు చెబితే, తమ వైపు...
April 25, 2024, 12:26 IST
సాక్షి, పులివెందుల: గత ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్...
April 25, 2024, 12:24 IST
పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు.
April 25, 2024, 12:15 IST
వైఎస్సార్ లెగసీని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నవాళ్లతో చేతులు కలిపిన వాళ్లా వారసులు..
April 25, 2024, 12:08 IST
జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు...
April 25, 2024, 11:50 IST
భారత్ యువ దేశం.. మొత్తం జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వాళ్లే. సగటు వయస్సు 29 కంటే తక్కువ ఉన్నందున భారత్ను యువ దేశం అని పిలుస్తారు....
April 25, 2024, 11:43 IST
లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో అసోం, బీహార్, ఛత్తీస్...
April 25, 2024, 11:35 IST
పులివెందులలో నామినేషన్ వేయడానికి ముందు సీఎం జగన్ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్..
April 25, 2024, 11:33 IST
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి...
April 25, 2024, 11:21 IST
ఏలూరు టీడీపీ అభ్యర్థిపై పేకాట, ఫోర్జరీ, చీటింగ్ కేసులు.. నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై విదేశీ నగదు మార్పిడి ఘటనలో ఫెమా చట్టం కింద...
April 25, 2024, 10:16 IST
భువనేశ్వర్: ఒడిశా రాజకీయాల్లో లుంగీల వార్ నడుస్తోంది. అధికార బీజేడీ నేతలు లుంగీలు కట్టుకుని బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు. అసలీ లుంగీల గోల ఏంటి.....
April 25, 2024, 10:04 IST
ధర్మవరం: ప్రభుత్వ వైద్యుని భార్య బీజేపీ సేవలో తరిస్తున్నారు. ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప దంతవైద్యునిగా పనిచేస్తున్నారు....