March 28, 2024, 21:18 IST
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నామినేషన్ వేశారు. కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే. ప్రస్తుత లోక్సభ...
March 28, 2024, 21:11 IST
AP Elections & Political March 28th Latest News Telugu..
08:40PM, March 28, 2024
తిరుపతి
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా...
March 28, 2024, 21:08 IST
సాక్షి, కర్నూలు జిల్లా: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం (మార్చి 29) కర్నూలు జిల్లా పెంచికలపాడులోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి...
March 28, 2024, 20:28 IST
గత 17 ఏళ్లలో నంద్యాలలో చేయని అభివృద్ధి మనం మూడేళ్లలోనే చేశామని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి అన్నారు.
March 28, 2024, 19:45 IST
జగ్గయ్యపేట టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పెనుగంచిప్రోలులో ఆ నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు.
March 28, 2024, 19:20 IST
నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
March 28, 2024, 19:06 IST
#MemanthaSiddham Day-2 Live Updates..
05:55PM, March 28, 2024
నంద్యాల భారీ బహిరంగ సభలో సీఎం జగన్
నంద్యాల ఓ జన సముద్రంలా కనిపిస్తోంది
March 28, 2024, 18:42 IST
ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి, బస్తర్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్...
March 28, 2024, 18:30 IST
పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు కేసీఆర్తో భేటీ అయ్యారు. రాజీనామ చేస్తున్నట్టు చెప్పారు.
March 28, 2024, 17:35 IST
సాక్షి, కృష్ణా జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ...
March 28, 2024, 16:21 IST
మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్పై కేసు నమోదైంది.
March 28, 2024, 15:53 IST
సాక్షి, బాపట్ల: బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేపట్టారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలోని...
March 28, 2024, 15:45 IST
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది
March 28, 2024, 15:27 IST
Haryana: వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని జననాయక్ జనతా పార్టీ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి...
March 28, 2024, 15:05 IST
రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జనం లేక చంద్రబాబు సభ వెలవెల బోయింది.
March 28, 2024, 15:01 IST
నా కంటే 75 ఏళ్ల ఓ ముసలాయన పరిపాలన చేశాడు. కానీ, ఈ చిన్నోడు చేసినంత మాత్రం..
March 28, 2024, 14:49 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వేర్వేరు పార్టీల్లో ఉండే అన్నదమ్ములను చూశాం... కానీ ఒకే ఇంట్లో చక్కగా కాపురం చేసుకుంటున్న దంపతుల్లో భర్త ఒక పార్టీలో,...
March 28, 2024, 14:45 IST
న్యూఢిల్లీ: సినీ నటీ, హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్పై సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత...
March 28, 2024, 14:26 IST
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ స్టార్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనుందనే వార్తలు...
March 28, 2024, 14:22 IST
మహారాష్ట్రలోని నాగ్పూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరుపున ఎన్నికల బరిలోకి దిగిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్...
March 28, 2024, 14:08 IST
నా నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారు?..
March 28, 2024, 13:24 IST
పార్లమెంట్ సభ్యుడి పాత్ర మాత్రమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదులకు ఇక్కడి ప్రజల నుంచి ఆదర్శాలు, దయ వంటి విలువైన పాఠాలు నేర్చుకున్నా.
March 28, 2024, 13:17 IST
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని అన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల...
March 28, 2024, 13:16 IST
చంద్రబాబు జిత్తులమారి రాజకీయాలకు జనసేన, బీజేపీ నేతలకు భంగపాటు తప్పలేదు. పొత్తు పేరుతో ఓట్లు కొల్లగొట్టేఎత్తు వేసి.. బరిలో ఆ పార్టీల ప్రాతినిధ్యం...
March 28, 2024, 13:15 IST
అధికారం నుంచి దిగిపోయేటప్పుడు రైతుల కోసం రూ.7 వేల కోట్లను కేసీఆర్..
March 28, 2024, 12:38 IST
కలకత్తా: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ సీనియర్ నేత 'దిలీప్ ఘోష్' చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్...
March 28, 2024, 12:36 IST
ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. అయితే ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతలు,...
March 28, 2024, 12:36 IST
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్...
March 28, 2024, 12:22 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా,...
March 28, 2024, 12:03 IST
రాజస్థాన్లో లోక్సభ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ తొలిసారిగా ప్రత్యేక వైఖరి అవలంబించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఎక్కడా...
March 28, 2024, 11:59 IST
బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన మేమంతా సిద్ధం బస్ యాత్ర చూసిన తర్వాత వైఎస్సార్సీపీ విజయావకాశాలపై ఇంకెవరికైనా సందేహం...
March 28, 2024, 11:57 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు
March 28, 2024, 11:57 IST
AP CM YS Jagan Public Meeting at Proddatur Updates
ప్రొద్దుటూరులో సీఎం జగన్ ప్రసంగం
మన టార్గెట్ 175కి 175 అసెంబ్లీ సీట్లు.. 25 పార్లమెంట్ సీట్లు...
March 28, 2024, 11:55 IST
ఓటమి.. గెలుపునకు తొలిమెట్టు.. గెలుపునకు నాంది.. ఇట్లా ఏవేవో చెబుతుంటారు. కానీ, ఓటమిని అంగీకరించాలంటే పెద్దమనసే ఉండాలి. అలా.. ఆయన ఓటమిని ఆస్వాదిస్తూ...
March 28, 2024, 11:49 IST
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి వై.సుజనాచౌదరిని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. టీడీపీ, బీజేపీ,...
March 28, 2024, 11:28 IST
అరిగిన హామీల క్యాసెట్టు..
వేశాడే మళ్లీ పెసరట్టు..
జనం అంతా అదిరేట్టు..!
March 28, 2024, 11:26 IST
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలే కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరగా, ఇప్పుడు అతని...
March 28, 2024, 10:58 IST
గుజరాత్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీలు మారేవారి సంఖ్య పెరిగిపోతోంది. గుజరాత్కు చెందిన గిరిజన నాయకుడు ఛోటు వాసవ.. తన కొడుకు పార్టీ...
March 28, 2024, 10:48 IST
ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆ ఎంపీ భరించలేకపోయారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం..
March 28, 2024, 10:02 IST
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖే నా పుట్టినిల్లు.. నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. ఇక్కడే చదువు పూర్తి చేశాను. రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన నేను...
March 28, 2024, 09:56 IST
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్..
March 28, 2024, 09:41 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ టికెట్ నీలం మధు ముదిరాజ్కు...