ఒడిశా - Orissa

- - Sakshi
March 29, 2024, 02:10 IST
నయనం ప్రధానం అన్న పెద్దల మాటకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. వైఎస్సార్‌ కంటి వెలుగు కింద ఊరూరా వైద్యశిబిరాలు నిర్వహించడం.....
బీజేపీలో చేరిన దమయంతి బేష్రా  - Sakshi
March 29, 2024, 02:10 IST
భువనేశ్వర్‌: బిజూ జనతా దళ్‌కు చెందిన ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో గురువారం చేరారు. వీరిలో కటక్‌ నుంచి 6 సార్లు ఎంపీగా గెలిచిన భర్తృహరి మహతాబ్‌,...
- - Sakshi
March 29, 2024, 02:10 IST
● రాష్ట్ర రాజకీయాల్లో రాజ వంశీయుల ప్రాతినిధ్యం ● వంశపారపర్యంగా పోటీలో నిలుస్తున్న వారసులు ● విజయాలు సాధిస్తూ ప్రత్యేక గుర్తింపు భువనేశ్వర్‌:
మీడియా/టీవీ మోనటరింగ్‌ విభాగంలో ఫిర్యాదులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి - Sakshi
March 29, 2024, 02:10 IST
ఎన్నికల అక్రమాలపై ● కంట్రోల్‌ రూమ్‌ ద్వారా కలెక్టర్‌ పర్యవేక్షణ ● నియమావళిని ఉల్లంఘిస్తే సీ–విజిల్‌ ● ఫిర్యాదు అందిన 100 నిముషాల్లోనే చర్యలు ● 150కి...
మాట్లాడుతున్న ఈశ్వర్‌ చంద్ర పాణిగ్రాహీ  
 - Sakshi
March 29, 2024, 02:10 IST
రాయగడ: జిల్లాలోని రాయగడ, బిసంకటక్‌, గుణుపూర్‌ శాసనసభ నియోజకవర్గాల నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేడీ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన...
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌  - Sakshi
March 29, 2024, 02:10 IST
March 29, 2024, 02:10 IST
బరంపురం: అరైస్టెన నిందితులు   - Sakshi
March 29, 2024, 02:10 IST
రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌ పోలీసులు బుధవారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా కెందుగుడ పోలీసుస్టేషన్‌ సమీపంలో, సిమిరి గ్రామంలో అక్రమంగా...
- - Sakshi
March 29, 2024, 02:10 IST
● జిల్లాలో 70,611 మందికి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా లబ్ధి ● ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.70.61 కోట్ల మేర పంపిణీ అరసవల్లి:
హుండీల ఆదాయం లెక్కింపును 
పర్యవేక్షిస్తున్న ఈఓ డీవీవీ.ప్రసాదరావు - Sakshi
March 29, 2024, 02:10 IST
విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలోని హుండీల ఆదాయాన్ని గురువారం అమ్మవారి కల్యాణ మంటపంలో లెక్కించారు. ఆలయ ఈఓ...
మాట్లాడుతున్న గంగాధర్‌ పువ్వల, పక్కనే పార్టీ నాయకులు  - Sakshi
March 29, 2024, 02:10 IST
● అనసూయా మాఝికి టిక్కెట్టు కేటాయింపుపై రభస ● కొనసాగుతున్న రాజీనామాలు
శ్రీనివాసమూర్తికి జ్ఞాపిక అందజేస్తున్న 
కృష్ణమాచార్యులు  - Sakshi
March 29, 2024, 02:10 IST
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాసమూర్తి గురువారం దర్శించుకున్నారు. ఆలయ...
జయపూర్‌ మాజీ ఎమ్మెల్యే రబినారాయణ 
నందో, అతని సతీమణి ఇందిరా నందో  - Sakshi
March 29, 2024, 02:10 IST
● కొరాపుట్‌లో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని బీజేడీ
March 29, 2024, 02:10 IST
● రాష్ట్రంలో 5 చోట్ల 39 డిగ్రీల నమోదు
 హత్యకు గురైన కృష్ణ కొండగిరి   - Sakshi
March 28, 2024, 01:05 IST
రాయగడ: పట్టపగలే ఒక యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పొలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక రామకృష్ణ నగర్‌...
బాధితునికి ఆటో డ్రైవర్‌ ద్వారా బ్యాగు, 
వెండిపళ్లెం అప్పగిస్తున్న సీఐ  - Sakshi
March 28, 2024, 01:05 IST
కోటబొమ్మాళి : మండల కేంద్రంలోని కోట బొమ్మాళి సంతోషిమాత గుడి వద్ద సూర్యరత్న రైస్‌మిల్లులో మంగళవారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారని మిల్లు యజమాని...
ఉద్యాన కళాశాలలో ఎన్నికల ఏర్పాట్టపై
సూచనలు చేస్తున్న కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌  - Sakshi
March 28, 2024, 01:05 IST
● రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా
- - Sakshi
March 28, 2024, 01:05 IST
● ఓటు హక్కు వినియోగించుకో ● ఓటరుగా నమోదుకు ఏప్రిల్‌ 15 చివరి తేదీ
అంగరఖాను తీసుకువస్తున్న ముస్లింలు   - Sakshi
March 28, 2024, 01:05 IST
గార: కళింగపట్నం మదీనాబాబా ఉరుసు చందనోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. రంజాన్‌ నెలలో నెలవంక ప్రారంభమైన 16 రోజుల తర్వాత బాబాకు ఉరుసు ఉత్సవం...
వీఆర్‌పురం పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు - Sakshi
March 28, 2024, 01:05 IST
సీతంపేట: పశువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి (డీఏహెచ్‌ఓ) మన్మథరావు అన్నారు. స్థానిక వెటర్నరీ హాస్పిటల్‌ను బుధవారం...


 

Back to Top