టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌


ప్రఖ్యాత కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, పెయింటర్, యానిమేటర్, పత్రికా రచయిత మోహన్‌(67) కన్నుమూత

   జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన  గురువారం తెల్లవారుజామున మరణించారు.



ఢిల్లీ :  ఏపీ మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీకి బ్రెయిన్‌ స్ట్రోక్‌

   సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స



హైదరాబాద్‌ :  ఇవాళ హైకోర్టులో ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

   ఎం. గంగారావు, డీవీఎస్‌ సోమయాజులు, అభినంద్‌ కుమార్, టి. అమర్‌నాథ్‌ గౌడ్‌..

  కొంగర విజయలక్ష్మి, పి. కేశవరావు ప్రమాణ స్వీకారం



ఢిల్లీ : ఇవాళ ఎన్‌జీటీలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ



ఢిల్లీ : ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ సమావేశానికి మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం

   27న సస్టైనబుల్‌ వైఫై అనే అంశంపై ప్రసంగించనున్న కేటీఆర్‌



తమిళనాడు : ఇవాళ చెన్నై రానున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

   కమల్‌హాసన్‌తో సమావేశం కానున్న కేజ్రీవాల్‌



  విజయవాడ : ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు

   10 రోజులపాటు పది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం

    నేడు ​స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం



2,215 మద్యం షాపులకు 41,119 దరఖాస్తులు

   సగటున ఒక్కో మద్యం షాపుకు 19కి పైగా దరఖాస్తులు

   ఒకే ఒక్క దుకాణాకి నిల్‌ టెండర్‌, రేపు లాటరీ పద్దతిన కేటాయింపు



 నేడు ఇంగ్లండ్‌ నుంచి హైదరాబాద్‌రానున్న వైఎస్‌ జగన్‌

    తన కుమార్తెను లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చేర్పించడానికి ఈ నెల 11న లండన్‌ వెళ్లిన వైఎస్‌ జగన్‌



హైదరాబాద్‌ : ఇవాళ్టి నుంచి గ్రూప్‌ 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

   ఈ నెల 27 వరకు కొనసాగనున్న వెరిఫికేషన్‌



హైదరాబాద్‌ : ఇవాళ మెట్రో పనులను పరిశీలించనున్న కేటీఆర్‌

   ఒలిఫెంట బ్రిడ్జ్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు మెట్రో పనులను పరిశీలించనున్న కేటీఆర్‌



 అమరావతి : సదావర్తి భూములపై మళ్లీ హైడ్రామా

    గడువులోగా డబ్బులు చెల్లించని వేలం విజేత

    రూ.60.30 కోట్లకు సదావర్తి భూముల వేలం పాడిన టీడీపీ నేత

   రెండో బిడ్డర్‌కు అవకాశమిచ్చే యోచనలో దేవాదాయ శాఖ

   తొలి బిడ్డర్‌తోనే డబ్బులు కట్టించడానికి కోర్టుకు వెళ్తామన్న మంత్రి మాణిక్యాలరావు

   సర్కార్‌ పెద్దల పక్కా స్కెచ్‌తోనే హైడ్రామా సాగుతోందని రాజకీయ వర్గాల విమర్శ





 ♦  తమిళనాడు రాజకీయంపై మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులు

     విశ్వాస పరీక్షపై స్టే విధించిన హైకోర్టు

    18 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వద్దని ఆదేశం

    అనర్హత పై నిర్ణయం వాయిదా వేసిన హైకోర్టు



♦  న్యూయార్క్‌ : జీ4 సభ్య దేశాల నేతల సమావేశం

   పాల్గొన్న భారత్‌, జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌ దేశాల నేతలు



కోల్‌కతా : ఇవాళ భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

   వందో వన్డే ఆడనున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్మిత్‌

   కోల్‌కతా వన్డేకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు

   మధ్యాహ్నం 1.20 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top