నేటి వార్తా విశేషాలు


  • నేటి నుంచి రైల్వేశాఖ కొత్త నిబంధనలు.. టికెట్ రద్దు చార్జీలు రెట్టింపు

  • నేడు టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ నేత రాజా ప్రతాప్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

  • తిరుపతిలో నేటి నుంచి ప్రత్యేక దర్శనం.. కరెంట్ బుకింగ్ టికెట్ల విక్రయం. ప్రారంభించనున్న టీటీడీ చైర్మన్ చదలవాడ

  • నేడు రేపు టీడీపీ మేథోమధనం, దిశా నిర్దేశ సదస్సు. సీఎం సహా 800మంది హాజరు

  • తెలంగాణ జిల్లాల్లో పలు ఆర్టీసీ డిపోల ముందు ఆశా వర్కర్ల మెరుపు ఆందోళన

  • పేదరికంపై నేటి నుంచి తిరుపతి ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు

  • ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బాలోత్సవ్

     
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top