ప్రియుడిని బెదిరించి యువతిపై అత్యాచారం
వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ములుగు సమీపంలోని జాకారం అడవుల్లో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ప్రియుడితో ఉన్న యువతిని బెదిరించి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు