రెండో ఈవీఎం ఎప్పుడు వాడతారంటే..!?

When Do a Second EVM Use ? - Sakshi

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): ఒకప్పుడు ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్‌ను వాడేవారు. ఇప్పుడు వాటి స్థానంలో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. అయితే ఒక ఈవీఎంలో 64మంది అభ్యర్థుల పేర్లను రికార్డ్‌ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఏ నియోజకవర్గంలోనైనా అంతకు మించి అభ్యర్థులు బరిలో నిలిస్తే రెండో ఈవీఎంను ఎన్నికల నిర్వహణకు అధికారులు వినియోగిస్తారు. ఒక ఈవీఎంలో 3,700 ఓట్లు మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top