అమ్మ ఆశీస్సులతో..

TRS Candidates Election Campaign Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ వేయడానికి ముందు తల్లి పాపమ్మ ఆశీర్వాదం తప్పకుండా తీసుకుంటారు. బుధవారం కూడా నామినేషన్‌ వేయడానికి ముందు ఆయన తల్లికి పాదాభివందనం చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top