టుడే న్యూస్‌ అప్‌ డేట్స్‌

  • ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న మంత్రులు హరీష్‌, తుమ్మల
    పాలెం వాగు ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న హరీష్‌ రావు, తుమ్మల
    పాలేరు, కిన్నెరసాని లెఫ్ట్‌ కెనాల్‌ నుంచి నీటిని విడుదల చేయనున్న మంత్రులు
     
  • వైఎస్‌ఆర్‌ జిల్లా రాజుపాలెంలో భారీ వర్షం
    ప్రొద్దుటూరు-ఆళ్లగడ్డ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు
     
  • శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద
    ఇన్‌ఫ్లో 95 వేల 821 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 14 వేల 825 క్యూసెక్కులు
     
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
    అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి కిలో మీటర్‌ మేర క్యూలైన్‌
    శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
     
  • తిరుమల : ఇవాళ శ్రీవారి ఆలయంలో బాగ్‌ సవారి
    మాడవీధుల్లో అప్రదక్షణంగా ఊరేగనున్న శ్రీవారు
    ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరణ
     
  • శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు
    రెండో రోజు కూడా తాకని సూర్యకిరణాలు, నిరాశతో వెనుదిరిగిన భక్తులు
     
  • షిర్డీలో ఎయిర్‌ పోర్టును ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్‌
    షిర్డీ-ముంబై మధ్య తొలి సర్వీసు
    ఇవాళ్టి నుంచి హైదరాబాద్-షిర్డీ మధ్య విమాన సర్వీసులు
     
  • న్యూఢిల్లీ : ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పైసలు పెంపు
    2018 మార్చికల్లా సబ్సిడీ ఎత్తివేతే లక్ష్యంగా చర్యలు
     
  • ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో భారత్‌
    నాగ్‌పూర్‌ వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై భారత్‌ విజయం
    ఐదు వన్డేల సిరీస్ 4-1 తేడాతో భారత్‌ కైవసం
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top