ఒక్క చేప.. 20 కిలోలు
వాజేడు: మండల పరిధిలోని పూరూరు గోదావరిలో ఆదివారం జాలర్ల వలకు 20 కేజీల చేప చిక్కింది. పేరూరు వద్ద గోదావరి వరద నీరు పేరుగుతుండటంతో జాలర్లు వలలు వేశారు. ఆ వలలకు చేప చిక్కడంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేశారు.
వాజేడు: మండల పరిధిలోని పూరూరు గోదావరిలో ఆదివారం జాలర్ల వలకు 20 కేజీల చేప చిక్కింది. పేరూరు వద్ద గోదావరి వరద నీరు పేరుగుతుండటంతో జాలర్లు వలలు వేశారు. ఆ వలలకు చేప చిక్కడంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేశారు.