ఒక్క చేప.. 20 కిలోలు

One fish .. 20 kg - Sakshi

వాజేడు: మండల పరిధిలోని పూరూరు గోదావరిలో ఆదివారం జాలర్ల వలకు 20 కేజీల చేప చిక్కింది. పేరూరు వద్ద గోదావరి వరద నీరు పేరుగుతుండటంతో జాలర్లు వలలు వేశారు. ఆ వలలకు చేప చిక్కడంతో జాలర్లు ఆనందం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top