హైదరాబాద్‌ టూ కుంట

Migrant Workers Walking Hyderabad to Chhattisgarh - Sakshi

కొత్తగూడెంఅర్బన్‌: లాక్‌డౌన్‌తో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతంగా మారాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కుంటకు చెందిన ఐదుగురు ఈ నెల 21న హైదరాబాద్‌ నుంచి  రైల్వే ట్రాక్‌ వెంట కాలినడకన బయల్దేరి, బుధవారం కొత్తగూడెం చేరుకున్నారు. వందల కిలోమీటర్లు నడుస్తుండడంతో కాళ్లకు బొబ్బలెక్కి అవస్థ పడుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top