హైదరాబాద్ టూ కుంట
కొత్తగూడెంఅర్బన్: లాక్డౌన్తో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతంగా మారాయి. ఛత్తీస్గఢ్లోని కుంటకు చెందిన ఐదుగురు ఈ నెల 21న హైదరాబాద్ నుంచి రైల్వే ట్రాక్ వెంట కాలినడకన బయల్దేరి, బుధవారం కొత్తగూడెం చేరుకున్నారు. వందల కిలోమీటర్లు నడుస్తుండడంతో కాళ్లకు బొబ్బలెక్కి అవస్థ పడుతున్నారు.