సమ్మిళిత వృధ్ధి దిశగా రాష్ట్రం: కేటీఆర్‌ 

KTR Tweet On Telangana Formation Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భవించి నాలు గేళ్లు పూర్తయిన సంద ర్భంగా రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమ కారులకు, ప్రాణాలర్పిం చిన అమరులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమ మంత్రి కె.తారక రామారావు నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తిదా యక నాయకత్వంలో రాష్ట్రం సమ్మిళిత అభివృధ్ధి దిశగా ముందుకు సాగుతోందని ట్వీట్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top