తండ్రి చితికి నిప్పంటించిన కూతురు
రామడుగు(చొప్పదండి): రామడుగుకు చెందిన పొన్నం కిషన్గౌడ్ అనారోగ్యంతో మృతిచెందాడు. శుక్రవారం నిర్వహించిన అంత్యక్రియల్లో కూతురు రేఖ అగ్గి పట్టి చితికి నిప్పంటించింది. కిషన్గౌడ్ కుటుం బం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో.. వారి బంధువులు డబ్బులు పోగు చేసి దహన సంస్కారాలు నిర్వహించారు.
సంబంధిత వార్తలు