ట్రై సిటీస్‌లో దోపిడీ గ్యాంగుల హల్‌చల్‌!

CCTV Reveals Thieves Gang Roamed In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : ట్రై సిటీస్‌ వరంగల్‌-హన్మకొండ- కాజీపేట్‌లలో అర్ధరాత్రి దోపిడీ గ్యాంగులు హల్‌చల్‌ చేశాయి. పలు కాలనీల్లో తిరుగుతూ దొంగతనాలు చేసేందుకు యత్నించాయి. ఈ క్రమంలో దొంగల ముఠా కదలికలకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు రాష్ట్రంలో సంచరిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. అనుమానితుల సంచారం ఉంటే గనుక వెంటనే 100కి కాల్‌చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విఙ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top