లబ్ధిదారులతో స్పీకర్‌ వీడియో కాల్‌ 

Assembly Speaker Pocharam Srinivas Reddy Speaks to Asara Pension Beneficiaries Via Video Call - Sakshi

బాన్సువాడ టౌన్‌: ఆసరా పింఛన్‌ లబ్ధిదారులతో బుధవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాల్‌ మాట్లాడారు. పింఛన్లు రూ.2016 ఇవ్వడం సంతోషంగా ఉందని, పిల్లలపై ఆధారపడకుండా పింఛన్లు ఇచ్చి ఇంటికి కేసీఆర్, మీరు(పోచారం శ్రీనివాస్‌రెడ్డి)లు పెద్ద కొడుకులయ్యారని లబ్ధిదారులు పేర్కొనడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మీకు ఏ సమస్య వచ్చిన నేరుగా తనకు చెప్పవచ్చునని, తమ నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, పీఏ భగవాన్‌రెడ్డి అందుబాటులో ఉంటారని స్పీకర్‌ చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top