మిథాలీరాజ్‌ స్థానంలో యంగ్‌ క్రికెటర్‌!

Today Sports News 6th Sep 2019 Shafali Verma added to India womens T20 team - Sakshi

తాజాగా టి20 లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన హైదరాబాదీ వెటరన్‌ మిథాలీ రాజ్‌ స్థానంలో ఒక యువ క్రికెటర్‌కు అవకాశం లభించింది. అండర్‌-19 లో అదరగొట్టి   దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు ఎంపికైన ఆ క్రికెటర్‌ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top