నేటి క్రీడా విశేషాలు

Sports Special August 2nd 2019  - Sakshi

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500’ టోర్నమెంట్‌లో సాయిప్రణీత్‌.... క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు.  ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్‌ ఢిల్లీకి..... గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ కళ్లెం వేసింది. అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్లు సత్తా చాటారు. ఏకంగా నలుగురు.... సెమీస్‌ చేరి భారత్‌కు పతకాలను ఖాయం చేశారు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో నలుగురు మహిళా బాక్సర్లు తమ పంచ్‌పవర్‌ చూపించి సత్తా చాటారు. మరిన్ని క్రీడా విశేషాల కోసం ఈ వీడియోని వీక్షించండి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top