టీ విరామానికి దక్షిణాఫ్రికా 38/1


ఢిల్లీ:టీమిండియా జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికా టీ విరామసమయానికి వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్(17) ను ఉమేష్ యాదవ్ బోల్తా కొట్టించాడు. 


 


భవుమా(20), హషీమ్ ఆమ్లా(1) క్రీజ్ లో ఉన్నారు.అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులకు ఆలౌటయ్యింది. అజింక్యా రహానే(127), అశ్విన్(56)లు రాణించడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top