భారత్, పాక్ మధ్య క్రికెట్ అనవసరం!
భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ క్రికెట్ సిరీస్లు అవసరం లేదని పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ అభిప్రాయపడ్డాడు. యూఏఈలో ఈ ఏడాది చివర్లో నిర్వహించాలని ప్రతిపాదించిన సిరీస్ను వాయిదా వేయాలని అతను సూచించాడు. క్రికెట్, రాజకీయాలు వేరు అనడం సులభమేనని, కానీ ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం కానంత వరకు క్రికెట్ ఆడలేమన్నాడు
సంబంధిత వార్తలు