భారత్, పాక్ మధ్య క్రికెట్ అనవసరం!

భారత్, పాక్ మధ్య క్రికెట్ అనవసరం!


 భారత్, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ క్రికెట్ సిరీస్‌లు అవసరం లేదని పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ అభిప్రాయపడ్డాడు. యూఏఈలో ఈ ఏడాది చివర్లో నిర్వహించాలని ప్రతిపాదించిన సిరీస్‌ను వాయిదా వేయాలని అతను సూచించాడు.  క్రికెట్, రాజకీయాలు వేరు అనడం సులభమేనని, కానీ ఇరు దేశాల మధ్య   సమస్యలు పరిష్కారం కానంత వరకు క్రికెట్ ఆడలేమన్నాడు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top