17 ఓవర్లలో హైదరాబాద్ 129/6
విశాఖపట్నం: సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్డెవిల్స్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఐపీఎల్-8లో భాగంగా విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ 17 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కరణ్, ఆశీష్ రెడ్డి బ్యాటింగ్ చేస్తున్నారు.