హైదరాబాద్ దూకుడు


బెంగళూరు: హైదరాబాద్ దూకుడుగా ఆడుతోంది. ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలో దిగింది. హైదరాబాద్ 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్, దావన్ వేగంగా పరుగులు రాబడుతున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 19.5 ఓవర్లలో166 పరుగులకు ఆలౌటైంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top