నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లా. వంద దాటిన స్కోరు


మెల్ బోర్న్: బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో సౌమ్యా సర్కార్ కీపర్ ధోనీకి దొరికిపోయాడు. భారత్తో ప్రపంచ కప్ మ్యాచ్లో 303 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా ప్రస్తుతం 26 ఓవర్లలో 100/4  స్కోరు చేసింది. షకీబల్, రహీం బ్యాటింగ్ చేస్తున్నారు. షమీ రెండు, ఉమేష్ వికెట్ తీశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top