నేటి వార్తల విహంగ వీక్షణం
సాక్షి, విజయవాడ : అధికార టీడీపీ ఓ డ్రామాల పార్టీ అని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితామంతా వెన్నుపోటు, డ్రామాలు, అవినీతేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి ఒళ్లు పెరిగింది.. కండలు పెంచారు.. బుద్ధిమాత్రం పెరగలేదని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
'ఆ మంత్రికి ఒళ్లు పెరిగింది.. బుద్ధి మాత్రం పెరగలేదు'
ఎమ్మెల్యే చింతమనేనికి మూడేళ్ల జైలు, బెయిల్
తెలుగోడి పౌరుషాన్ని చూపేందుకే..
ఆ ‘కనుగీటే’ సన్నివేశం ఊహించనిది!
మోదీజీ.. పకోడా బిజినెస్కు లోన్ ఇవ్వండి
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం
రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ వచ్చేశాయ్
‘ఇది నా లవ్ స్టోరి’ మూవీ రివ్యూ
అబ్బాయిల గుండెల్ని పేల్చేసింది!