తమిళ నాయకుల సంఘీభావం
తమిళనాడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్, వైఎస్ జగన్ ఫొటోలతో స్లిక్కర్లు రూపొందించారు. గురువారం సంకల్ప యాత్రలో వాటిని జగన్ చేత ఆవిష్కరింపజేశారు. పాదయాత్రలో పాల్గొని ఆ స్టిక్కర్లను పలు వాహనాలకు అంటించారు. జగన్ వెంట నడుస్తున్న వారికి, విద్యార్థులకు అందించారు.
మరిన్ని వార్తలు