హైదరాబాద్పై నిర్లక్ష్యం: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 30 శాతం జనాభా నివసిస్తూ ప్రభుత్వానికి 70 శాతం ఆదాయం సమకూరుస్తున్న హైదరా బాద్ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో కొత్త ప్రతిపాదనలు నిరాశ కలిగించాయని చెప్పారు.