142వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

142nd Day PrajaSankalpaYatra Wrapped Up - Sakshi

సాక్షి, కృష్ణా :  వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 142వరోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్ జగన్‌ నూజివీడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు.

అక్కడి నుంచి కొత్తూరు, కొన్నంగుంట, రావిచర్ల క్రాస్‌,  వడ్లమానుల మీదుగా అగిరిపల్లికి చేరుకున్నారు. రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top