పొగమంచుతో 45 రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఢిల్లీకి రావాల్సిన 45 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 4 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. 3 రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఢిల్లీకి రావాల్సిన 45 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 4 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. 3 రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.