టుడే న్యూస్ రౌండప్‌

today news roundup - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ ఆరురోజుల భారత పర్యటన కోసం సతీసమేతంగా విచ్చేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వ్యవసాయ, విద్యుత్‌, సినిమా తదితర రంగాలకు సంబంధించి మొత్తం 9 కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. భేటీ అనంతరం ఇద్దరు అధినేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.

ఆల్ ది బెస్ట్ .. జగన్ అన్నా: సూర్య
సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తపన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో బలంగా ఉందని సినీ నటుడు సూర్య అన్నారు. అందుకే గొప్ప ఆలోచనతో వైఎస్‌ జగన్...

కీలక నిర్ణయం తీసుకున్న కమల్
సాక్షి, చెన్నై : రాజకీయ అరంగ్రేటంలో సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రకటన కంటే ముందే రాష్ట్రవ్యాప్తంగా...

ట్రంప్ను భ్రష్టుపట్టిస్తుంది ఎవరో తెలుసా?
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ చేసే వ్యాఖ్యలు ఎలాంటివైనా సరే అవి చర్చనీయాంశంగా మారిపోతున్నాయి. అయితే తాను మాట్లాడింది ఒకటైతే....

నిర్భయ కంటే దారుణమైన ఘటన.. అట్టుడుకుతున్న కురుక్షేత్ర
ఛండీగఢ్‌ : ఢిల్లీ నిర్భయ కంటే దారుణమైన అత్యాచార ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను పైశాచికంగా కబళించిన మృగాలు.. అనంతరం ఆమెను దారుణంగా..

దారి తప్పిన నాయకురాలు
యలహంక (కర్ణాటక): ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినవారు సన్మార్గంలో నడుస్తూ ఆదర్శంగా నిలవాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. అయితే ఆమె రూటు మార్చుకుని...

నా మాటలు వక్రీకరించారు
ముంబై: గెలుపు కంటే గౌరవం పొందడం ముఖ్యమని ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 11 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన హినా ఖాన్‌ పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ షో ముగిసిన...

కోహ్లి మరో ఘనత
సెంచూరియన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు. సఫారీ...

145 కి.మీ వేగంతో దడ పుట్టించారు
బే ఓవెల్ : పృథ్వీ షా సారథ్యంలోని భారత కుర్రాళ్లు న్యూజిలాండ్‌లో జరగుతున్న అండర్‌ -19 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన...

రికార్డులను దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రికార్డులను క్రాస్‌ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు ర్యాలీ కొనసాగిస్తుండటంతో, దేశీయంగా సాధారణ ప్రజలపై...

జియోకు డైరెక్ట్ కౌంటర్ : ఎయిర్టెల్ కొత్త ప్లాన్

టెలికాం మార్కెట్‌లో ధరల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రిలయన్స్‌ జియో ఎఫెక్ట్‌తో టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top