టుడే న్యూస్ రౌండప్
సాక్షి, న్యూఢిల్లీ : ఆరురోజుల భారత పర్యటన కోసం సతీసమేతంగా విచ్చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వ్యవసాయ, విద్యుత్, సినిమా తదితర రంగాలకు సంబంధించి మొత్తం 9 కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. భేటీ అనంతరం ఇద్దరు అధినేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు.
ఆల్ ది బెస్ట్ .. జగన్ అన్నా: సూర్య
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తపన వైఎస్ జగన్మోహన్రెడ్డిలో బలంగా ఉందని సినీ నటుడు సూర్య అన్నారు. అందుకే గొప్ప ఆలోచనతో వైఎస్ జగన్...
కీలక నిర్ణయం తీసుకున్న కమల్
సాక్షి, చెన్నై : రాజకీయ అరంగ్రేటంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రకటన కంటే ముందే రాష్ట్రవ్యాప్తంగా...
ట్రంప్ను భ్రష్టుపట్టిస్తుంది ఎవరో తెలుసా?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చేసే వ్యాఖ్యలు ఎలాంటివైనా సరే అవి చర్చనీయాంశంగా మారిపోతున్నాయి. అయితే తాను మాట్లాడింది ఒకటైతే....
నిర్భయ కంటే దారుణమైన ఘటన.. అట్టుడుకుతున్న కురుక్షేత్ర
ఛండీగఢ్ : ఢిల్లీ నిర్భయ కంటే దారుణమైన అత్యాచార ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను పైశాచికంగా కబళించిన మృగాలు.. అనంతరం ఆమెను దారుణంగా..
దారి తప్పిన నాయకురాలు
యలహంక (కర్ణాటక): ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినవారు సన్మార్గంలో నడుస్తూ ఆదర్శంగా నిలవాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. అయితే ఆమె రూటు మార్చుకుని...
‘నా మాటలు వక్రీకరించారు’
ముంబై: గెలుపు కంటే గౌరవం పొందడం ముఖ్యమని ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ 11వ సీజన్లో రన్నరప్గా నిలిచిన హినా ఖాన్ పేర్కొన్నారు. బిగ్బాస్ షో ముగిసిన...
కోహ్లి మరో ఘనత
సెంచూరియన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత కెప్టెన్గా నిలిచాడు. సఫారీ...
145 కి.మీ వేగంతో దడ పుట్టించారు
బే ఓవెల్ : పృథ్వీ షా సారథ్యంలోని భారత కుర్రాళ్లు న్యూజిలాండ్లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్లో అదరగొడుతున్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన...
రికార్డులను దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోల్ ధరలు రికార్డులను క్రాస్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు ర్యాలీ కొనసాగిస్తుండటంతో, దేశీయంగా సాధారణ ప్రజలపై...
జియోకు డైరెక్ట్ కౌంటర్ : ఎయిర్టెల్ కొత్త ప్లాన్
టెలికాం మార్కెట్లో ధరల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రిలయన్స్ జియో ఎఫెక్ట్తో టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా...