టుడే న్యూస్‌ రౌండప్‌

today news roundup - Sakshi

సాక్షి, అనంతపురం : ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రజల హక్కు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన్ని కలిసిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన మద్దతు ప్రకటించారు.

------------------------------------------- రాష్ట్రీయం --------------------------------------------

రాజమౌళి, స్పిల్‌ బర్గ్‌ సూచనలు తీసుకున్నా సరే..

సాక్షి, విజయవాడ : ప్రపంచస్థాయి నిర్మాణాలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి

ఏపీకి ఓ రూలు.. కేంద్రానికి మరో రూలా?

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు 2021 వరకు పూర్తికాదని ఓవైపు కాంట్రాక్

ఆమె ఎటువంటి డిమాండ్‌ చేయలేదు: కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎటువంటి అవకాశాలు వస్తాయో చెప్పలేమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఐటీలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు : కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు...

------------------------------------------- జాతీయం --------------------------------------------

గుజరాత్‌లో ముగిసిన రెండవ విడత పోలింగ్‌

సాక్షి, గుజరాత్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 80 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది.

పెద్దన్న పాదాలు తాకి భావోద్వేగంతో మోదీ..

సాక్షి, అహ్మదాబాద్‌ : ప్రధాని నరేంద్రమోదీకి అప్యాయతలు అనురాగాలు కాస్తంత ఎక్కువేనని మరోసారి రుజువు చేసుకున్నారు.

రాహుల్‌కు షోకాజ్ ‌: ఈసీపై చిదంబరం ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి ఎన్నికల కమిషన్‌ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత పీ చిదంబరం తప్పుపట్టారు....

నరేంద్ర మోదీ లోపలి మనిషెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : ఈసారి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి విడత...

------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------
భారత పర్యటనపై ఇవాంక మరో ట్వీట్‌

అమెరికా అధ్యక్షుని సలహాదారు, డోనాల్డ్‌ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్‌ మరోసారి భారతీయులను కొనియాడారు. నవంబర్‌లో మూడురోజుల పాటు హైదరాబాద్‌లో ప్రపంచ...

క్రూర మృగాన్నే అతి దారుణంగా చంపారు

న్యూయార్క్‌ : మృగాలుగా మారిన కొందరు పాల్పడిన దుశ్చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఓ షార్క్‌ను బోట్‌ కు కట్టేసి...

ఎయిర్‌పోర్టులో భారీ చోరీ.. పోలీసులు షాక్!

పారిస్: ఎయిర్‌పోర్టులో 3 లక్షల యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2.25 కోట్లు) డబ్బున్న రెండు సంచులతో ఓ వ్యక్తి ఉడాయించాడు. ఈ ఘటన ఫ్రాన్స్ రాజధాని...

ఫెడ్‌ మళ్లీ వడ్డించింది

వాషింగ్టన్‌: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ట్రంప్ క్రిస్మస్ గిఫ్ట్ఇదేనట!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అమెరికన్లకు క్రిస్మస్‌ గిఫ్ట్‌ అందిస్తున్నట్టు చెప్పారు. దేశ ప్రజలకు ఉద్యోగాలు, పన్నుల చెల్లింపులో...

------------------------------------------- సినిమా --------------------------------------------
అతనేం జైరాను వేధించలేదు : ప్రత్యక్ష సాక్షి

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ నటి జైరా వసీమ్‌ లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తీసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో...

తెరపైకి చరిత్ర : వార్‌ హీరో ఫస్ట్‌ లుక్‌

దేశంలో తొలి పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు గ్రహీత బయోపిక్‌ తెరపైకి వస్తోంది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న వార్‌ హీరో 'సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌' సినిమా వచ్చే...

నేనైతే కాలు విరగొట్టేదాన్ని: కంగనా
ఇటీవల విమాన ప్రయాణంలో వేధింపులకు గురైన బాలీవుడ్ నటి జైరా వసీం తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొంత మంది జైరా...

ధర్మా భాయ్గా మెగా హీరో

జవాన్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సుప‍్రీం హీరో సాయి ధరమ్ తేజ్, తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ...

అతడో మానవ మృగం: నటి

లాస్ ఏంజెలిస్: ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్ తనను లైంగిక వేధించడంతో పాటు చంపేస్తానంటూ కొన్నిసార్లు బెదిరించాడని నటి సల్మా హయక్ తెలిపారు.

------------------------------------------- క్రీడలు --------------------------------------------
ధోని 'లైక్‌'పై విమర్శలు!

న్యూఢిల్లీ:మైదానంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తాజాగా ఓ ట్వీట్‌కు లైక్‌ కొట్టి నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు

శ్రీలంక అభిమానికి రోహిత్‌ సాయం

ఢిల్లీ: కష్టాల్లో ఉన్న ఓ అభిమానికి టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. అది కూడా దేశం కాని దేశం వచ్చిన శ్రీలంక...

కొత్త రికార్డు సృష్టిస్తారా?

మొహాలి: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుతవిజయాన్ని సాధించిన టీమిండియాను ఇప్పుడు మరో రికార్డు ఊరిస్తోంది. అది కూడా వన్డే క్రికెట్‌ చరిత్రను..

విరాట్‌ వర్సెస్‌ రోహిత్‌!

మొహాలి: విరాట్‌ కోహ్లి.. భారత్‌ క్రికెట్‌ జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ కాగా, రోహిత్‌ శర్మ.. ప్రస్తుతం శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు కెప్టెన్‌గా...

------------------------------------------- బిజినెస్‌ --------------------------------------------
ఎనిమిది నెలల గరిష్టానికి డబ్ల్యుపిఐ

సాక్షి, న్యూఢిల్లీ: నవంబర్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరోసారి భారీగాఎగిసింది. గతనెలల అక్టోబర్‌లో కొద్దిగా చల్లారిన డబ్ల్యుపిఐ నవంబరు నెలలో...

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ అదుర్స్‌ , బడ్జెట్‌ ధర

సాక్షి, ముంబై: పానసోనిక్ ఇండియా మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలుగా సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎలుగా ఐ9’ పేరుతో...

గుజరాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ : మార్కెట్లు జంప్‌

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ సందర్భంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లోకి జంప్‌చేశాయి. ఒడిదుడుకులుగా సాగిన మార్కెట్లు, కొనుగోళ్ల...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top