టుడే న్యూస్ రౌండప్
సాక్షి, అనంతపురం : ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రజల హక్కు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన్ని కలిసిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన మద్దతు ప్రకటించారు.
------------------------------------------- రాష్ట్రీయం --------------------------------------------
రాజమౌళి, స్పిల్ బర్గ్ సూచనలు తీసుకున్నా సరే..
సాక్షి, విజయవాడ : ప్రపంచస్థాయి నిర్మాణాలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి
ఏపీకి ఓ రూలు.. కేంద్రానికి మరో రూలా?
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు 2021 వరకు పూర్తికాదని ఓవైపు కాంట్రాక్
ఆమె ఎటువంటి డిమాండ్ చేయలేదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎటువంటి అవకాశాలు వస్తాయో చెప్పలేమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు.
ఐటీలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు...
------------------------------------------- జాతీయం --------------------------------------------
గుజరాత్లో ముగిసిన రెండవ విడత పోలింగ్
సాక్షి, గుజరాత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.
పెద్దన్న పాదాలు తాకి భావోద్వేగంతో మోదీ..
సాక్షి, అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్రమోదీకి అప్యాయతలు అనురాగాలు కాస్తంత ఎక్కువేనని మరోసారి రుజువు చేసుకున్నారు.
రాహుల్కు షోకాజ్ : ఈసీపై చిదంబరం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీస్ జారీ చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం తప్పుపట్టారు....
నరేంద్ర మోదీ లోపలి మనిషెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి విడత...
------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------
భారత పర్యటనపై ఇవాంక మరో ట్వీట్
అమెరికా అధ్యక్షుని సలహాదారు, డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ మరోసారి భారతీయులను కొనియాడారు. నవంబర్లో మూడురోజుల పాటు హైదరాబాద్లో ప్రపంచ...
క్రూర మృగాన్నే అతి దారుణంగా చంపారు
న్యూయార్క్ : మృగాలుగా మారిన కొందరు పాల్పడిన దుశ్చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది. ఓ షార్క్ను బోట్ కు కట్టేసి...
ఎయిర్పోర్టులో భారీ చోరీ.. పోలీసులు షాక్!
పారిస్: ఎయిర్పోర్టులో 3 లక్షల యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2.25 కోట్లు) డబ్బున్న రెండు సంచులతో ఓ వ్యక్తి ఉడాయించాడు. ఈ ఘటన ఫ్రాన్స్ రాజధాని...
వాషింగ్టన్: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ట్రంప్ ‘క్రిస్మస్ గిఫ్ట్’ ఇదేనట!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు క్రిస్మస్ గిఫ్ట్ అందిస్తున్నట్టు చెప్పారు. దేశ ప్రజలకు ఉద్యోగాలు, పన్నుల చెల్లింపులో...
------------------------------------------- సినిమా --------------------------------------------
అతనేం జైరాను వేధించలేదు : ప్రత్యక్ష సాక్షి
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి జైరా వసీమ్ లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తీసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న విస్తారా ఎయిర్లైన్స్ విమానంలో...
తెరపైకి చరిత్ర : వార్ హీరో ఫస్ట్ లుక్
దేశంలో తొలి పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత బయోపిక్ తెరపైకి వస్తోంది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న వార్ హీరో 'సుబేదార్ జోగిందర్ సింగ్' సినిమా వచ్చే...
నేనైతే కాలు విరగొట్టేదాన్ని: కంగనా
ఇటీవల విమాన ప్రయాణంలో వేధింపులకు గురైన బాలీవుడ్ నటి జైరా వసీం తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొంత మంది జైరా...
జవాన్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ...
లాస్ ఏంజెలిస్: ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్స్టీన్ తనను లైంగిక వేధించడంతో పాటు చంపేస్తానంటూ కొన్నిసార్లు బెదిరించాడని నటి సల్మా హయక్ తెలిపారు.
------------------------------------------- క్రీడలు --------------------------------------------
ధోని 'లైక్'పై విమర్శలు!
న్యూఢిల్లీ:మైదానంలో ఎప్పుడూ కూల్గా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఓ ట్వీట్కు లైక్ కొట్టి నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు
శ్రీలంక అభిమానికి రోహిత్ సాయం
ఢిల్లీ: కష్టాల్లో ఉన్న ఓ అభిమానికి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. అది కూడా దేశం కాని దేశం వచ్చిన శ్రీలంక...
మొహాలి: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుతవిజయాన్ని సాధించిన టీమిండియాను ఇప్పుడు మరో రికార్డు ఊరిస్తోంది. అది కూడా వన్డే క్రికెట్ చరిత్రను..
మొహాలి: విరాట్ కోహ్లి.. భారత్ క్రికెట్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ కాగా, రోహిత్ శర్మ.. ప్రస్తుతం శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్కు కెప్టెన్గా...
------------------------------------------- బిజినెస్ --------------------------------------------
ఎనిమిది నెలల గరిష్టానికి డబ్ల్యుపిఐ
సాక్షి, న్యూఢిల్లీ: నవంబర్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరోసారి భారీగాఎగిసింది. గతనెలల అక్టోబర్లో కొద్దిగా చల్లారిన డబ్ల్యుపిఐ నవంబరు నెలలో...
ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్స్ అదుర్స్ , బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: పానసోనిక్ ఇండియా మరో బడ్జెట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలుగా సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ‘ఎలుగా ఐ9’ పేరుతో...
గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ : మార్కెట్లు జంప్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి జంప్చేశాయి. ఒడిదుడుకులుగా సాగిన మార్కెట్లు, కొనుగోళ్ల...