నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 15th May - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ఫలితాల ట్రెండ్స్‌ క్షణక్షణానికి మారుతుండటం.. హంగ్‌ అసెంబ్లీ ఖాయమని తేలడంతో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. గెలిచామన్న బీజేపీ ఆనందం అంతలోనే ఆవిరైనట్టు కనిపిస్తోంది.

కన్నడనాట సంచలనం.. బీజేపీకి షాక్‌, జేడీఎస్‌కు పవర్‌!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. 

అంచనాలకు మించి విజయాలు.. అయినా ప్చ్‌!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

కర్ణాటక లైవ్‌ అప్‌డేట్స్‌: అనూహ్య పరిణామం
సాక్షి, బెంగళూరు:  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. మరోవైపు రాజ్‌భవన్‌ వద్ద రసవత్తరమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. 

బీజేపీ ఎదురుదాడి.. రంగంలోకి అమిత్‌ షా
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో దూసుకుపోతోన్న జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి చెక్‌ పెట్టేందుకు బీజేపీ యత్నాలు ముమ్మరం చేసింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: కుమారస్వామి లేఖ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయం రసవత్తర మలుపులు తిరుతుగుతున్నది.

చంద్రబాబుపై ట్వీట్‌ చేసిన రాంమాధవ్‌
సాక్షి,న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసంపై బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. 

చంద్రబాబుపై పవన్‌ ఆగ్రహం
సాక్షి, చిత్తూరు: చిత్తూరులోని హైరోడ్డు విస్తరణలో భవననాలను కోల్పోయిన బాధితుల పక్షాన అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

‘బాబు పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు’
సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

గాజా ఘర్షణల్లో 52 మంది మృతి
జెరూసలెం: తీవ్ర ఉద్రిక్తతలు, భారీ హింసాత్మక ఘటనల మధ్య ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని సోమవారం టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలెంకు మార్చారు. 

అంబానీ ఇంట మరో పెళ్లి? అనంత్‌ వెడ్స్‌ రాధిక
ముంబై : అంబానీ ఇంట ఇటీవల పెళ్లి సందడి నెలకొంది. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ పిల్లలకు ఒకరి తర్వాత ఒకరి పెళ్లిళ్లు నిశ్చయమై పోతున్నాయి.

శర్వా సినిమాతో రీలాంచ్‌
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అందించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఒక్క ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డాడు.

భారత్‌తో ఆడుతాం.. కోహ్లితో కాదు
ముంబై : భారత్‌తో చారిత్రత్మక టెస్టుకు తమ జట్టు సిద్దంగా ఉందని అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ అస్గార్‌ స్టానిక్‌జాయ్ తెలిపాడు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top