టుడే న్యూస్ రౌండప్
కలిగిరి(ఉదయగిరి నియోజకవర్గం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఊపిరని, హోదా సాధించేవరకూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్ఆర్ సీపీ) విశ్రమించబోదని అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 5 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో హోదా కోసం పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని చెప్పారు. ఏప్రిల్ 6 వరకూ(బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి) పోరాటం చేసినా ఫలితం లేకపోతే పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. 86వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
‘లోక్సభ ఎంపీలు రాజీనామా చేస్తారు’
'టీడీపీలో చేరకపోతే చంపేస్తామన్నారు'
'కేసీఆర్ది ఈవెంట్స్ ప్రభుత్వం'
‘పవన్ కళ్యాణ్కు యాక్టింగే రాదు’
ఫైర్బ్రాండ్కు ‘రెబల్’ మద్దతు
‘ధిక్కారం’ కేసునే మరచిపోవడం దిగ్భ్రాంతికరం
ట్రంప్ కోడలిపై పౌడర్.. రంగంలోకి ఎఫ్బీఐ
9 కోట్ల డాలర్లు చెల్లించండి: బ్రిటన్ కోర్టు
యూ ట్యూబ్ ఎపుడు మొదలైందో తెలుసా?