రన్ వేపై అగ్గి రాజుకుంది
దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేకు సమీపంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
విమానాల రాకపోకలకు పక్షులు అడ్డురాకుండా ఉండేందుకు సిబ్బంది పటాకుల్ని పేల్చగా ఎగిసిపడ్డ నిప్పురవ్వలు రన్వే పక్కగా పెరిగిన గడ్డిపై పడటంతో ఈ ప్రమాదం జరిందని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని విమానాశ్రయం అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తలు