129వ రోజు ప్రజాసంకల్పయాత్ర

సాక్షి, గుంటూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. గురువారం(129వ రోజు ) పాదయాత్రను ఆయన వేజెండ్ల శివారు నుంచి ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి వడ్లమూడి, పాలపూడి క్రాస్‌, గరువుపాలెం మీదగా శేకూర్‌ క్రాస్‌ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.



 

Back to Top