చైనాలో స్వల్ప భూకంపం


బీజింగ్: చైనాలో శనివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. ఐదుగురు గాయపడినట్టు సమాచారం.



చైనాలోని నైరుతిప్రాంతం యునాన్ ప్రావిన్స్లో భూకంపం వచ్చింది. 9 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top