ఎంసెట్ స్కామ్లో మరో వ్యక్తి అరెస్ట్

ఎంసెట్ స్కామ్లో మరో వ్యక్తి అరెస్ట్ - Sakshi


హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా తమిళనాడుకు చెందిన రాజేష్ రాజశేఖర్ అనే వ్యక్తిని సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.



ఇతను ఆరుగురు విద్యార్థులకు ఎంసెట్ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు తెలిపారు. రాజశేఖర్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top