'అవినీతికి పేటెంట్ చంద్రబాబుదే'


హైదరాబాద్: చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ అవినీతి రాజ్యంగా మారిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఏపీని టీడీపీ నేతలు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతికి పేటెంట్ చంద్రబాబుదే అన్నారు. అవినీతి నాది కాదు ఉద్యోగులదే అన్నట్టు చంద్రబాబు వ్యహహరిస్తున్నారన్నారు. చంద్రబాబు అవినీతిపై వైఎస్ఆర్ సీపీ గతంలో పుస్తకం విడుదల చేసిందని తెలిపారు. ధైర్యముంటే ఆ పుస్తకంలోని అంశాలపై విచారణకు సిద్ధంగా ఉండమని తెలిపారు. ఆకాశమే హద్దుగా అవినీతిని పెంచి పోషిస్తుంది చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు.




 

Read also in:
Back to Top