లోయలో పడిన లారీ: ఇద్దరి మృతి


డోర్నాల: ప్రకాశం జిల్లా డోర్నాల మండలం చిన్నవలస గ్రామ సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఒక లారీ లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి సిమెంట్ లోడులో వెళుతున్న లారీ దుపు తప్పి లోయలో పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 




 

Read also in:
Back to Top