114వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Ys Jagan  begins 114th day prajasankalpayatra - Sakshi

సాక్షి, గుంటూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయన వల్లభరావుపురం శివారు నుంచి 114వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి  పెద్దపాలెం, తెలగాయపాలెం, బండ్లవారిపాలెం మీదుగా గరికపాడుకు చేరుకుంటారు. అనంతరం బీకే పాలెం మీదుగా కాకుమాన  వరకు పాదయాత్ర కొనసాగనుంది.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top