వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్


 సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జగన్‌తో పాటు వైఎస్సార్‌పీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నె హ్రూతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. విగ్రహం సుమారు 6 అడుగుల ఎత్తు ఉంది.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top