కార్పొరేట్‌ సంస్థల్లో ఫీజులు తగ్గించాలన్నా!

people sharing their sorrows to ys jagan - Sakshi

పీసీపల్లి: తనకు అర్హత ఉన్నా పింఛను ఇవ్వడం లేదని గుడ్లూరుకు చెందిన పి.శాంతమ్మ ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ను కలిసి తన సమస్యను తెలియచేయడానికి వచ్చింది. ఈ ప్రభుత్వంలో వృద్ధులకు అన్యాయం జరుగుతోందని వినతిపత్రం అందజేసింది.

కార్పొరేట్‌ సంస్థల్లో ఫీజులు తగ్గించాలన్నా!
పర్చూరు: కార్పొరేట్‌ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేసి సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నాయని లింగంగుంట గ్రామానికి చెందిన గంగిరెడ్డి మౌనిక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయింది. ఓసీలందరూ ధనవంతులు కారని, వారిలో కూడా పేదవారు ఉంటారని చెప్పింది. ఫీజులు నియంత్రించాలని కోరింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top