కార్పొరేట్ సంస్థల్లో ఫీజులు తగ్గించాలన్నా!
పీసీపల్లి: తనకు అర్హత ఉన్నా పింఛను ఇవ్వడం లేదని గుడ్లూరుకు చెందిన పి.శాంతమ్మ ప్రజాసంకల్పయాత్రలో జగన్ను కలిసి తన సమస్యను తెలియచేయడానికి వచ్చింది. ఈ ప్రభుత్వంలో వృద్ధులకు అన్యాయం జరుగుతోందని వినతిపత్రం అందజేసింది.
కార్పొరేట్ సంస్థల్లో ఫీజులు తగ్గించాలన్నా!
పర్చూరు: కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేసి సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నాయని లింగంగుంట గ్రామానికి చెందిన గంగిరెడ్డి మౌనిక వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయింది. ఓసీలందరూ ధనవంతులు కారని, వారిలో కూడా పేదవారు ఉంటారని చెప్పింది. ఫీజులు నియంత్రించాలని కోరింది.