కరువు తాండవిస్తోంది
పొట్టిరెడ్డిపాలెం :‘నేను 14 ఎకరాలు కంది, నాలుగు ఎకరాలు వరి సాగుచేశా. వర్షాలు కురవకపోవడంతో పరిస్థితి మారింది. నాకు 5 బోర్లున్నాయి. అందులో మూడు బోర్లు పూర్తిగా ఒట్టిపోయాయి. నీరులేక వరి ఎండిపోయింది. ఈ ఏడాది రూ.2.20 లక్షలు ఖర్చు పెట్టా. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి’