అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Four Killed In Road Accident In Anantapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌ కర్నూలు నుంచి అనంతపురం వస్తుండగా ఈ ఘటన జరిగింది.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top