ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు

ACB Raids On Dundigal Panchayath Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుండిగల్‌ పంచాయతీ కార్యలయంలో ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. పంచాయతీ కార్యలయంలో 31 వేలు లంచం తీసుకుంటూ మేనేజర్‌ గోవింద్ రావు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డి , ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ రెడ్డి పట్టుబడ్డారు. ఒక కేసుకు సంబంధించి బాధితుల నుంచి  2 లక్షల 50 వేలు డిమాండ్‌​ చేసినట్లు సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top